Corona Variant:ఎంతో ప్రశాంతంగా కష్టపడి పని చేసుకుంటూ కుటుంబ సభ్యులతో సంతోషంగా సాగిపోతున్న సమయంలో ప్రపంచ దేశాల పై కరోనా వైరస్ పిడుగులా వచ్చి పడింది. ఈ క్రమంలోనే ఈ కరోనా మొదటి రెండు దశలలో లక్షలాదిమంది ప్రాణాలు కోల్పోయారు.ఈ క్రమంలోనే మరణాల సంఖ్యను తగ్గించడం కోసం నిపుణులు ఎంతో శ్రమించి వ్యాక్సిన్ కనుగొన్నారు.
ఇలా ప్రపంచ దేశాలన్నీ ఈ మహమ్మారితో పోరాడుతూ ఉన్నప్పటికీ కరోనా వైరస్ మాత్రం వేరియంట్లను మార్చుకుని ప్రతిసారీ తన పంజా విసురుతోంది. ఈ క్రమంలోనే థర్డ్ వేవ్ లో భాగంగా ఈ వైరస్ ఒమిక్రాన్ రూపంలో మరోసారి దేశ ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది.
అయితే ఒమిక్రాన్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఈ క్రమంలోనే రెండు డోస్ ల వ్యాక్సిన్ పూర్తి చేసుకున్న వారికి బూస్టర్ డోస్ ఇవ్వాలని కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నప్పటికీ మరణాలు సంభవించక పోవడంతో ప్రతి ఒక్కరూ ఊపిరిపీల్చుకున్నారు.
ఇలా ప్రతి ఒక్కరు మాస్క్ ధరించి కరోనా నిబంధనలు పాటిస్తూ వారి జీవనంలో ముందుకు సాగుతున్న నేపథ్యంలో చైనా పిడుగులాంటి వార్తను తెలియజేసింది. చైనాలో సరికొత్త కరోనా వేరియంట్ ను గుర్తించినట్లు నిపుణులు వెల్లడించారు. ఈ క్రమంలోనే నియోకోవ్ను అనే కరోనా కొత్త వేరియంట్ ను గుర్తించినట్లు నిపుణులు వెల్లడించారు. ఈ వైరస్ సోకిన ప్రతి ముగ్గురిలో ఒకరికి మరణం ఉంటుందని హెచ్చరికలు జారీ చేశారు.
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు Raja Ravindra మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి…
వంట గ్యాస్ సరఫరా సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ సమయానికి అందక వినియోగదారులు ఇబ్బందులు…
తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా వినోదాత్మక చిత్రం ‘పాపం ప్రతాప్’ విభిన్నమైన కథతో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా, ఆశించిన…
తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన ప్రయాణం చేసిన నటుల్లో జేడీ చక్రవర్తి ఒకరు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, సంగీతంపై…
లోక్సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ధార్మిక అంశం చర్చకు దారితీసింది. జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఇటీవల శ్రీరాముడిపై చేసిన…