Corona Variant:ఎంతో ప్రశాంతంగా కష్టపడి పని చేసుకుంటూ కుటుంబ సభ్యులతో సంతోషంగా సాగిపోతున్న సమయంలో ప్రపంచ దేశాల పై కరోనా వైరస్ పిడుగులా వచ్చి పడింది. ఈ క్రమంలోనే ఈ కరోనా మొదటి రెండు దశలలో లక్షలాదిమంది ప్రాణాలు కోల్పోయారు.ఈ క్రమంలోనే మరణాల సంఖ్యను తగ్గించడం కోసం నిపుణులు ఎంతో శ్రమించి వ్యాక్సిన్ కనుగొన్నారు.
ఇలా ప్రపంచ దేశాలన్నీ ఈ మహమ్మారితో పోరాడుతూ ఉన్నప్పటికీ కరోనా వైరస్ మాత్రం వేరియంట్లను మార్చుకుని ప్రతిసారీ తన పంజా విసురుతోంది. ఈ క్రమంలోనే థర్డ్ వేవ్ లో భాగంగా ఈ వైరస్ ఒమిక్రాన్ రూపంలో మరోసారి దేశ ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది.
అయితే ఒమిక్రాన్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఈ క్రమంలోనే రెండు డోస్ ల వ్యాక్సిన్ పూర్తి చేసుకున్న వారికి బూస్టర్ డోస్ ఇవ్వాలని కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నప్పటికీ మరణాలు సంభవించక పోవడంతో ప్రతి ఒక్కరూ ఊపిరిపీల్చుకున్నారు.
ఇలా ప్రతి ఒక్కరు మాస్క్ ధరించి కరోనా నిబంధనలు పాటిస్తూ వారి జీవనంలో ముందుకు సాగుతున్న నేపథ్యంలో చైనా పిడుగులాంటి వార్తను తెలియజేసింది. చైనాలో సరికొత్త కరోనా వేరియంట్ ను గుర్తించినట్లు నిపుణులు వెల్లడించారు. ఈ క్రమంలోనే నియోకోవ్ను అనే కరోనా కొత్త వేరియంట్ ను గుర్తించినట్లు నిపుణులు వెల్లడించారు. ఈ వైరస్ సోకిన ప్రతి ముగ్గురిలో ఒకరికి మరణం ఉంటుందని హెచ్చరికలు జారీ చేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…