Apple iphone: ఐఫోన్ కొనాలి అనుకుంటున్నారా… ఇదే మంచి అవకాశం ఐఫోన్ కేవలం రూ.14 వేలకే మీ సొంతం!
Apple iphone: మొబైల్ లు మార్కెట్లో ఎన్ని ఉన్నా.. యాపిల్ ఐఫోన్లకు ఉండే డిమాండ్ వేరే ఉంటుంది. ఎంత ఎక్కువ ధర పలుకుతున్నా.. చాలా మంది వాటిపై మోజు ఎక్కువగా ఉంటుంది. యాపిల్ ఐఫోన్ ప్రపంచంలోని మొబైల్ ప్రియులకు అత్యంత ఇష్టమైన బ్రాండ్.
యాపిల్ ఐఫోన్ మెయింటెన్ చేస్తున్నారంటే.. అతడి లెక్క వేరే ఉంటుంది. అంతే కాదు సమాజంలో చూసే వాళ్లు కూడా.. వాళ్లకు ఇచ్చే రెస్పెక్ట్ వేరే లెవల్లో ఉంటుంది. అందుకే ఈ ఫోన్లకు మక్కువ ఎక్కువగా ఉంటుంది.
అయితే ఇంత పాపులారిటీ ఉన్న ఈ ఫోన్లు తక్కువ ధరకు లభిస్తున్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఇటీవల ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ ఎన్నో ఆఫర్లను తీసుకొస్తుంది. మొబైల్స్ పై భారీ డిస్కౌంట్లను తీసుకొస్తుంది.
ప్రస్తుతం ఐఫోన్లపై కూడా అవే డిస్కౌంట్లను ప్రకటించింది. దాదాపు 26 శాతం డిస్కౌంట్ ప్రకటించి.. ఐఫోన్ ను కేవలం రూ.14 వేలకే అందిస్తోంది. అంటే రూ.39,900 విలువైన ఐఫోన్ ఎస్ఈని కేవలం రూ.14వేలకే అందిస్తున్నట్లు ఫ్లిప్కార్ట్ వెల్లడించింది. దీంతో ఆ ఐఫోన్లు విపరీతంగా సేల్ అవుతున్నాయి. వివరంగా చెప్పాలంటే.. బ్లాక్ కలర్ లో ఉన్న ఈ 64జీబీ యాపిల్ ఐఫోన్ ధర రూ.39,900 ఉండగా.. 26 శాతం డిస్కౌంట్ తీసేస్తే.. రూ.29,900లకు దక్కుతుంది. దానికి అదనంగా మరో రూ.10,601 డిస్కౌంట్ పొందవచ్చు. మరో ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఎక్ఛేంజ్ ఆఫర్ కింద ఫ్లిప్ కార్ట్లో ఈ ఫోన్ ను చివరకు రూ.13,799లకు సొంతం చేసుకోవచ్చు. ఎక్ఛేంజ్ ఆఫర్ మనకు ఎలిజిబిల్ ఉందా లేదా తెలుసుకోవాలంటే.. మన ప్రాంత పిన్ కోడ్ నంబర్ ఎంటర్ చేస్తే అర్హులా కాదా అనేది చూపిస్తుంది.
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కాలేయ సంబంధిత వ్యాధులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా Non-Alcoholic Fatty Liver Disease లేదా నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ…
ఐపీఎల్ 2026 సీజన్లో కష్టకాలాన్ని ఎదుర్కొంటున్న కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. వరుస ఓటములతో ఒత్తిడిలో…
తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించిన స్వర్ణ కమలం చిత్రం ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయింది. వెంకటేశ్ కెరీర్కు…
అండమాన్ సముద్రంలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుని వందలాది ప్రాణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రోహింగ్యా శరణార్థులు, బంగ్లాదేశ్ పౌరులతో ప్రయాణిస్తున్న…
ప్రముఖ నటుడు Sonu Sood తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల తిరుపతి దేవస్థానంను సందర్శించారు. స్వామివారి దర్శనం కోసం…