Apple iphone: ఐఫోన్ కొనాలి అనుకుంటున్నారా… ఇదే మంచి అవకాశం ఐఫోన్ కేవలం రూ.14 వేలకే మీ సొంతం!
Apple iphone: మొబైల్ లు మార్కెట్లో ఎన్ని ఉన్నా.. యాపిల్ ఐఫోన్లకు ఉండే డిమాండ్ వేరే ఉంటుంది. ఎంత ఎక్కువ ధర పలుకుతున్నా.. చాలా మంది వాటిపై మోజు ఎక్కువగా ఉంటుంది. యాపిల్ ఐఫోన్ ప్రపంచంలోని మొబైల్ ప్రియులకు అత్యంత ఇష్టమైన బ్రాండ్.
యాపిల్ ఐఫోన్ మెయింటెన్ చేస్తున్నారంటే.. అతడి లెక్క వేరే ఉంటుంది. అంతే కాదు సమాజంలో చూసే వాళ్లు కూడా.. వాళ్లకు ఇచ్చే రెస్పెక్ట్ వేరే లెవల్లో ఉంటుంది. అందుకే ఈ ఫోన్లకు మక్కువ ఎక్కువగా ఉంటుంది.
అయితే ఇంత పాపులారిటీ ఉన్న ఈ ఫోన్లు తక్కువ ధరకు లభిస్తున్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఇటీవల ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ ఎన్నో ఆఫర్లను తీసుకొస్తుంది. మొబైల్స్ పై భారీ డిస్కౌంట్లను తీసుకొస్తుంది.
ప్రస్తుతం ఐఫోన్లపై కూడా అవే డిస్కౌంట్లను ప్రకటించింది. దాదాపు 26 శాతం డిస్కౌంట్ ప్రకటించి.. ఐఫోన్ ను కేవలం రూ.14 వేలకే అందిస్తోంది. అంటే రూ.39,900 విలువైన ఐఫోన్ ఎస్ఈని కేవలం రూ.14వేలకే అందిస్తున్నట్లు ఫ్లిప్కార్ట్ వెల్లడించింది. దీంతో ఆ ఐఫోన్లు విపరీతంగా సేల్ అవుతున్నాయి. వివరంగా చెప్పాలంటే.. బ్లాక్ కలర్ లో ఉన్న ఈ 64జీబీ యాపిల్ ఐఫోన్ ధర రూ.39,900 ఉండగా.. 26 శాతం డిస్కౌంట్ తీసేస్తే.. రూ.29,900లకు దక్కుతుంది. దానికి అదనంగా మరో రూ.10,601 డిస్కౌంట్ పొందవచ్చు. మరో ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఎక్ఛేంజ్ ఆఫర్ కింద ఫ్లిప్ కార్ట్లో ఈ ఫోన్ ను చివరకు రూ.13,799లకు సొంతం చేసుకోవచ్చు. ఎక్ఛేంజ్ ఆఫర్ మనకు ఎలిజిబిల్ ఉందా లేదా తెలుసుకోవాలంటే.. మన ప్రాంత పిన్ కోడ్ నంబర్ ఎంటర్ చేస్తే అర్హులా కాదా అనేది చూపిస్తుంది.
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’ విడుదలకు సిద్ధమైంది. గత…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా బ్యూటీ రంగంలో అత్యంత ఎక్కువగా వినిపిస్తున్న పదాల్లో "కొరియన్ స్కిన్కేర్" ఒకటి. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికలపై…
తమిళ సినీ పరిశ్రమలో నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాఘవ లారెన్స్ ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నట్లు ప్రకటించడం…
హైదరాబాద్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మరోసారి పెరగడంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. గత కొద్ది రోజులుగా తగ్గుదల దిశగా…
కాకినాడ జిల్లాలోని తుని మండలం సీహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కేసు రోజురోజుకూ మరింత ఉత్కంఠ రేపుతోంది.…