దాసరి నారాయణరావు దర్శకత్వంలో.. విక్టరీ వెంకటేశ్ హీరోగా వచ్చిన సినిమా ‘టూ టౌన్ రౌడీ’. ఇందులో వెంకటేష్, రాధ ప్రధాన పాత్రల్లో నటించారు. రాజ్-కోటి సంగీతం సమకూర్చారు. ఇది హిందీ చిత్రం తేజాబ్కు రీమేక్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మరీ అంత హిట్ కాకపోయినా యావరేజ్ సినిమాగా ఆడింది.
ఇదిలా ఉండగా.. హీరోయిన్ గా రాధను మొదట అనుకోలేదట. ఆమె కాకుండా సీనియర్ నటి లక్ష్మి కూతురు ఐశ్వర్యను అనుకున్నారట. ఆమెకు మొదట ఈ సినిమాలోనే అవకాశం వచ్చిందట. కానీ నటి లక్ష్మి వల్ల ఆ ఛాన్స్ మిస్ చేసుకోగా.. జగపతిబాబు సరసన అడవిలో అభిమన్యుడు అనే సినిమాలో నటించారు ఐశ్వర్య. నటి లక్ష్మి ఆ ఆఫర్ ను మిస్ చేసుకోవడానికి గల కారణం ఏమిటంటే..
టూ టౌన్ సినిమాలో హీరోయిన్ ఓ సీన్ లో స్విమ్మింగ్ డ్రస్ వేసుకోవాల్సి ఉంటుంది. దానికి ఐశ్వర్య ఓకె చెప్పినా.. నటి లక్ష్మి మాత్రం దానికి ఒప్పుకోలేదు. దీంతో ఆమె టూటౌన్ రౌడీ సినిమాలలో నటించకుండా అయిపోయింది. లేదంటే ఆమెకు అదే మొదటి సినిమా అయ్యేది. ఐశ్వర్య అంతకముందే హోసకావ్య అనే కన్నడ మూవీలో నటించేందుకు ఒప్పుకుందట..
ఆ కారణంగానే నటి లక్ష్మిని తన సినిమాలో నటించేందుకు డి. రామానాయుడు అడిగినట్లు తెలుస్తోంది. ఇక సినిమాకు ఓకె చెప్పిన తర్వాత.. ఈ స్విమ్మింగ్ డ్రస్ కు సంబంధించి సీన్ రావడంతో ఆమె ఆ పాత్ర నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.. అలా అని అనకుండా ఐశ్వర్య తల్లి లక్ష్మినే తప్పించారని చెప్పవచ్చు.
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…
సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్కాస్ట్లో మరోసారి తనదైన స్టైల్లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…
తెలుగు సినీ పరిశ్రమపై ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే నటుడు జేడీ చక్రవర్తి తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…
సినిమా రంగంలో నటీనటుల కష్టాలు, అంకితభావం గురించి తరచూ వినిపిస్తుంటుంది. అయితే కొంతమంది స్టార్ హీరోయిన్లు తమ పనిపై చూపించే…