మనలో చాలామందికి ఒక్కసారిగా కడుపులో తిప్పడం, నోటి వెంట నీళ్లు రావడం, వాంతులు రావడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. “నిన్నటివరకు బాగానే ఉన్నా, ఎప్పుడూ ఎందుకీ ఇలావచ్చింది?” అనుకుంటాం. అసలు కారణం మనం తిన్న ఆహారంలోనా, లేక వాతావరణంలో మార్పుల వల్లనా?
వాతావరణ మార్పులు మన శరీరంపై ఎంత ప్రభావం చూపుతాయో తెలుసుకోవడం ముఖ్యం. ఎండ ముదిరినప్పుడు లేదా వానల వల్ల చల్లబడినప్పుడు, మన శరీర ఉష్ణోగ్రత మారుతుంది. ఫలితంగా కడుపులోని ఎంజైమ్లు సరైన రీతిలో పని చేయలేక, ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం వలన వాంతులు వచ్చే అవకాశం ఉంటుంది.
వాంతులు జబ్బు కాదు, శరీరంలోని హెచ్చరిక. మన కడుపులోకి వెళ్ళిన ఏదో పదార్థం సరిపడలేదని లేదా సూక్ష్మజీవులు సోకినట్లు శరీరం సంకేతం పంపుతుంది. ఆ విషమ పదార్థాన్ని బయటకు పంపే ప్రక్రియలో వాంతులు వస్తాయి.
అలాగే, గ్యాస్ సమస్యలు (Acid Reflux) ఉన్నప్పుడు కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది.
వెంటనే వాంతులు రావచ్చు. ఎండలో తిరిగి, ఐస్ వాటర్ తాగడం కూడా కడుపులో ఇబ్బందిని పెంచుతుంది.
ఈ సమాచారం కేవలం అవగాహన కోసం.
వాంతులు కొన్నిసార్లు శరీరానికి హెచ్చరిక మాత్రమే, కానీ తరచుగా వస్తే ఇది ఆహారం, జీవనశైలి, వాతావరణ మార్పులపై జాగ్రత్త అవసరం అని సూచిస్తుంది.
హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…