Categories: FeaturedGeneral News

ప్రియుడితో ఆ పని చేస్తుండగా చూసిన మరో మహిళ.. ఇద్దరు కలిసి ఆమెను దారుణంగా..!

హత్యలు, అత్యాచారాలు దేశంలో ప్రతీ రోజు ఏక్కడో ఒక దగ్గర జరుగుతూనే ఉన్నాయి. ఇలా జరకుండా ఎన్ని చట్టాలు తెచ్చినా కూడా ఈ కామాంధులు వినడం లేదు. ఎంత కఠినంగా శిక్షలు విధించినా చూసి చూడనట్లు వదిలేస్తున్నారు. ఇలాంటి ఘటన ఒకటి యూపీలో చోటుచేసుకుంది. మహిళ ఓ యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది.

ఆ సమయంలో ప్రియుడితో ఉండగా.. మరో మహిళ చూసింది. దీంతో ఇద్దరు కలిసి ఆమెను గొంతుకోసి హత్య చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. యూపీలోని మీర‌ట్ జిల్లా ప‌స్వాడా గ్రామాని చెందిన ఓ మహిళ .. తన ప్రియుడు కలిసి ఓ అటవి ప్రాంతంలో ఉన్నారు. ఆ పనిలో ఉండగా అదే గ్రామానికి చెందిన మరో మహిళ ల‌క్ష్మినీ (45) చూసింది. ఈ విషయం బయట చెబితే ఏదైనా సమస్య వచ్చే అవకాశం ఉంటుందన్న నేపథ్యంలో ఇద్దరు కలిసి ఆమె గొంతు కోసి హత్య చేశారు.

అక్కడ నుంచి వాళ్లు పారిపోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ శవాన్ని పోస్టమార్టమ్ నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘ‌ట‌నా స్ధ‌లంలో నిందితుల‌కు సంబంధించిన‌ చెప్పులు, వెంట్రుక‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన జరిగి వారం రోజులు అవుతుండగా.. తాజాగా దొరికిన ఆధారాల ప్రకారం పోలీస్ డాగ్ నిందితుల ఆన‌వాళ్ల‌ను ప‌సిగ‌ట్టింది.

ఆ డాగ్ గ్రామంలోని ఓ ఇంటి వద్దకు వెళ్లి ఆగింది. అక్కడ ఓ మహిళ ఉంది. పోలీసులు ఆమెను ప్రశ్నించగా నిజం జరిగిన తతంగం మొత్తం చెప్పేసింది. తమ మధ్య ఆ బంధం గురించి ఎవరికైనా చెబుతుందనే భయంతో హత్య చేసినట్లు ఒప్పుకుంది. ఈ వివరాలన్నీ వెల్లడించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

రాత్రి నిద్ర పట్టట్లేదా? గర్భిణులకు ఉపయోగకరమైన టిప్స్

గర్భధారణ సమయంలో మహిళల శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ మార్పులు నిద్రపై కూడా ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా హార్మోన్ల…

17 minutes ago

ఎండలో బయటకు వెళ్తున్నారా? కళ్లను ఇలా కాపాడుకోండి!

వేసవి కాలం ప్రారంభమైనప్పటి నుంచి ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ఈ వేడి వాతావరణం మన ఆరోగ్యంపై మాత్రమే కాకుండా…

47 minutes ago

పూజ తర్వాత తీర్థం ఎలా తీసుకోవాలో మీకు తెలుసా? చాలా మందికి తెలియని తీర్థం నియమాలు ఇవే!

హిందూ ఆచారాల్లో పూజ అనంతరం తీర్థం స్వీకరించడం ఒక పవిత్రమైన సంప్రదాయం. ఇది కేవలం నీటిగా కాకుండా, మంత్రోచ్ఛారణతో పవిత్రత…

1 hour ago

బీపీ 200 దాటితే ఎంత ప్రమాదమో తెలుసా? నిపుణుల హెచ్చరిక!

రక్తపోటు సమస్యను చాలా మంది సాధారణంగా తీసుకుంటుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో ఇది ఒక్కసారిగా ప్రమాదకర స్థాయికి చేరుకుంటుంది. ముఖ్యంగా…

2 hours ago

రాత్రి తలుపు మూసి నిద్రపోతే ఏమవుతుందో తెలుసా?

రాత్రి నిద్ర నాణ్యత మన రోజువారీ ఆరోగ్యంపై ఎంత ప్రభావం చూపుతుందో తెలిసిందే. అయితే చాలా మందికి ఒక సాధారణ…

3 hours ago

పసుపు అరటి కాదు… ఎర్ర అరటి తింటేనే అసలు హెల్త్ సీక్రెట్!

మన రోజువారీ ఆహారంలో అరటిపండ్లు తప్పనిసరి భాగం. తక్కువ ధరలో లభించే ఈ పండు శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో…

11 hours ago