కరోనాను అంతమొందిచేందుకు కృష్ణపట్నం ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేదం మందు పేరుతో వైఎస్ఆర్ పార్టీ దొంగ వ్యాపారం చేస్తోందని ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. తాజగా మాజీ మంత్రి సోమిరెడ్డి పై కేసు నమోదైన విషయం తెలిసిందే..
ఈ నేపధ్యంలో అచ్చేన్నాయుడు మాట్లాడుతూ ఆనందయ్య మందుతో వైకాపా దొంగ వ్యాపారం చేస్తుందని, ఈ కుట్ర బయటపెట్టినందుకు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై చీటింగ్, ఫోర్జీరి, చోరీ కేసులు పెడతారా? అని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం చట్టాలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తోందని అచ్చెన్నాయుడు ఆరోపించారు. అవినీతిపరుల్నీ ప్రోత్సహించడమే ధ్యేయంగా వైఎస్ఆర్ పార్టీ పాలన కొనసాగిస్తోందని అన్నారు. బెదిరించిన వాళ్లకు, బ్లాక్ మెయిల్ చేసిన వారిని వదిలేస్తారా అని ఆయన నిలదీశారు.
హిందూ సంప్రదాయాల్లో తులసి మొక్కకు ప్రత్యేకమైన స్థానం ఉంది. అదే విధంగా తులసి మాలతో సంబంధించిన ఆచారాలు కూడా భక్తుల్లో…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కలిసి విశాఖపట్నంలోని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ…
ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా వెదజల్లుతూ.. కీర్తికి,…
ఆంధ్రప్రదేశ్లోని అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానంలో ప్రతి సంవత్సరం భక్తి ఉత్సాహం నడుమ నిర్వహించే సత్యదేవుని దివ్య కల్యాణ మహోత్సవం…
వేసవి కాలం ప్రారంభమైతే శరీరంలో వేడి పెరగడం సహజం. అయితే అదే సమయంలో చాలా మందిని వేధించే సమస్యలు ఏంటంటే—ఆసిడిటీ,…
ఇంటి నిర్మాణంలో ప్రతి అంశానికి ప్రాధాన్యం ఉన్నట్లే, పూజా గది స్థానం కూడా చాలా ముఖ్యమని నమ్మకం. హిందూ సంప్రదాయంలో…