టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డిపై పలు ఆరోపణలతో కేసు నమోదైంది. సెశ్రిత టెక్నాలజీ ఎండీ నందకుమార్ ఫిర్యాదు మేరకు కృష్ణపట్నం పోర్టు పోలీసులు మాజీమంత్రి సోమిరెడ్డి పై కేసు నమోదు చేశారు.
కాగా.. సోమిరెడ్డి పై చీటింగ్, ఫోర్జరీ, దొంగతనం ఆరోపణలతో కేసులు పెట్టినట్టు తెలుస్తుంది. ఐటీ చట్టం కింద ఆయనపై కేసు నమోదు చేశారు. శనివారం సోమిరెడ్డి.. సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి, సెశ్రిత పై పలు ఆరోపణలు చేశారు. ఈ నేపధ్యంలో ఆనందయ్య ఇస్తున్న కరోనా ఆయుర్వేద మందుతో కాకాణి గోవర్ధన్ రెడ్డి వ్యాపారం చేసేందుకు కుట్ర చేశారని ఆరోపించారు.
వేసవి వచ్చేసరికి ప్రతి ఇంట్లో ఫ్యాన్లు నిరంతరం తిరుగుతూనే ఉంటాయి. అయినప్పటికీ కొన్ని రోజుల్లోనే ఫ్యాన్ రెక్కలపై నల్లటి దుమ్ము…
వేసవి కాలంలో శరీరంలో వేడి పెరగడం సహజం. అందుకే ఈ సీజన్లో చల్లదనాన్ని ఇచ్చే ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలని నిపుణులు…
ఉత్తరాఖండ్లో జరిగిన ఒక విచిత్ర వివాహం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. సంప్రదాయాలకు విరుద్ధంగా, ఒక జంట శ్మశాన వాటికలో…
వేసవి కాలం మొదలైతే చల్లని పానీయాల వైపు అందరూ మొగ్గు చూపుతారు. ముఖ్యంగా చెరకు రసం, కొబ్బరి నీరు వంటి…
నేటి జీవనశైలిలో గుండె జబ్బులు, క్యాన్సర్, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి…
ఆంధ్రప్రదేశ్లో ఇంధన కొరత అంశంపై జరిగిన నిరసన కార్యక్రమం ఇప్పుడు అనూహ్యంగా జంతు హింస వివాదానికి దారితీసింది. తిరుపతిలో వైసీపీ…