కుక్క పిల్లను కొనలేదన్న కారణంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు ఒక యువకుడు. ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నంలో జరిగింది ఈ ఈ విషాద ఘటన. వివరాల్లోకి వెళితే.. విశాఖకి చెందిన షణ్ముక వంశీ (16) ఇటీవల ఆన్లైన్ లో రూ. 30 వేల విలువైన ఓ కుక్క పిల్లను చూసాడు.
చూసిన వెంటనే అతనికి నచ్చడంతో తనకు కొనివ్వాలని తల్లిని కోరాడు. అయితే ఇప్పుడు కాదు కొద్దిరోజుల తరువాత కొనిస్తానని ఆ తల్లి చెప్పడంతో మనస్తాపానికి గురైన షణ్ముక వంశీ మంగళవారం తల్లి ఇంట్లో లేని సమయంలో గదిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…
సినీ పరిశ్రమలో కనిపించే మెరుపులు, గ్లామర్ వెనుక ఎన్నో సంవత్సరాల కష్టం దాగి ఉంటుందని ప్రముఖ నటి Mrunal Thakur…
భారత్–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో మరోసారి సంచలన చర్చకు తెరలేచింది. ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో భారత్ పాకిస్తాన్లోని కీలక అణు…
భారత్–పాకిస్థాన్ మధ్య నీటి అంశం మరోసారి వార్తల్లోకి వచ్చింది. పాకిస్థాన్కు ప్రవహిస్తున్న రావి నది మిగులు జలాలను ఇకపై పూర్తిగా…
భారతీయ వ్యాపార రంగంలో ప్రముఖ కుటుంబానికి చెందిన అనంత్ అంబానీ మరోసారి తన దాతృత్వంతో వార్తల్లో నిలిచారు. గుజరాత్ రాష్ట్రంలోని…