Political News

YS Jagan: రెడ్ బుక్ పాలనతో రాజ్యాంగానికి తూట్లు.. వైయస్ జగన్ సంచలన వ్యాఖ్యలు!

YS Jagan: వైయస్ జగన్ ఇటీవల ప్రెస్ మీట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. అదానీ వ్యవహారంలో ఈయనకు ముడుపులు అందాయని జగన్ పై చర్యలు తీసుకోవాలి అంటూ వార్తలు వస్తున్న తరుణంలో ఈ వార్తలపై స్పందిస్తూ ఈయన ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి.

ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ కదా ఐదు సంవత్సరాల కాలంలో డిస్కంలను నిలబెట్టే ప్రయత్నం చేశామన్నారు . కానీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో డిస్కంల అప్పులు పెరిగాయన్నారు. రెడ్‌బుక్ పాలనతో రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని జగన్ మండిపడ్డారు. మన ప్రభుత్వ హయామంలో రైతులకు ఉచితంగా పగటిపూట తొమ్మిది గంటల పాటు కరెంట్ ఫ్రీగా ఇచ్చాము కానీ ప్రస్తుతం రైతులకు కరెంటు కష్టాలు తప్పడం లేదని తెలిపారు.

కూటమి పాలనలో రాష్ట్రం తిరోగమనంలో పయనిస్తోంది. మా హయాంలో గత ఐదేళ్లలో విప్లవాత్మక అడుగులు పడ్డాయి. ప్రతి ఇంటికి ఏదో ఒక సంక్షేమ పథకం ద్వారా మంచి చేశాము ఇప్పుడు రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదు.సూపర్ సిక్స్‌లు, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు కనిపించవు. రెడ్‌బుక్ పాలనలో రాజ్యాంగానికి తూట్లు పడుతున్నారు బడ్జెట్ తో ప్రజలకు భరోసా ఇవ్వలేకపోతున్నారు.

YS Jagan: బడ్జెట్ తో భరోసా లేదు..

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా భారీ స్థాయిలో స్కాములు జరుగుతున్నాయని తెలిపారు. గత ఐదు సంవత్సరాల కాలంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు ఎంతో శ్రమించానని.. కానీ తన కష్టాన్ని వృథా చేస్తున్నారని వైయస్ జగన్ కూటమి ప్రభుత్వ తీరుపై మండిపడుతూ చేసిన ఈ కామెంట్స్ లో సంచలనంగా మారాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకండి.. ఈ సులభమైన చిట్కాలతో మళ్లీ తాజాగా మార్చుకోవచ్చు

తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…

21 hours ago

హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే బెడ్ కింద వాటర్ బాటిల్ వేయాలంటున్నారు.. కారణం ఏమిటో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…

22 hours ago

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 86 మేనేజర్ ఉద్యోగాలు..

ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…

1 day ago

టీజీ20 లీగ్‌కు రంగం సిద్ధం.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ..

తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…

1 day ago

వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడిన విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…

1 day ago

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

2 days ago