గత ఎలెక్షన్ సమయంలో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన విషయం తెలిసిందే. అయితే దీనికి సంబంధించి సీబీఐ విచారణ కొనసాగుతుంది. గతంలోనే ఈ కేసు విచారణ చేపట్టినా విచారణ సమయంలో కొంతమంది అధికారులకు కరోనా సోకడంతో సుమారు 7 నేలలపాతూ నిలిచిపోయిన విచారణ తాజగా నిన్న మొదలైంది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యలో రెండో రోజు సీబీఐ విచారణ కొసాగుతోంది. ఈ నేపధ్యంలో వివేకా ఇంట్లో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ ఇదయతుల్లాను రెండో రోజు విచారణలో భాగంగా ప్రశ్నిస్తున్నారు సీబీఐ అధికారులు. కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో ఈ విచారణ కొనసాగుతునట్టు తెలుస్తుంది. అయితే కంప్యూటర్ ఆపరేటర్ ఇదయతుల్లాతో పాటు వివేకా కారు మాజీ డ్రైవర్ దస్తగిరిని కూడా రెండో రోజు ప్రశ్నిస్తున్నారు అధికారులు. మాజీ డ్రైవర్ దస్తగిరిని నిన్న అనగా సోమవారం సుమారు ఏడు గంటల పాటు విచారించిన విషయం తెలిసిందే. ఆయన్ను నెల రోజులుగా సీబీఐ అధికారులు దిల్లీలో విచారించి ఇటీవలే కడపకు పంపించారు.
హిందూ సంప్రదాయాల్లో తులసి మొక్కకు ప్రత్యేకమైన స్థానం ఉంది. అదే విధంగా తులసి మాలతో సంబంధించిన ఆచారాలు కూడా భక్తుల్లో…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కలిసి విశాఖపట్నంలోని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ…
ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా వెదజల్లుతూ.. కీర్తికి,…
ఆంధ్రప్రదేశ్లోని అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానంలో ప్రతి సంవత్సరం భక్తి ఉత్సాహం నడుమ నిర్వహించే సత్యదేవుని దివ్య కల్యాణ మహోత్సవం…
వేసవి కాలం ప్రారంభమైతే శరీరంలో వేడి పెరగడం సహజం. అయితే అదే సమయంలో చాలా మందిని వేధించే సమస్యలు ఏంటంటే—ఆసిడిటీ,…
ఇంటి నిర్మాణంలో ప్రతి అంశానికి ప్రాధాన్యం ఉన్నట్లే, పూజా గది స్థానం కూడా చాలా ముఖ్యమని నమ్మకం. హిందూ సంప్రదాయంలో…