గత ఎలెక్షన్ సమయంలో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన విషయం తెలిసిందే. అయితే దీనికి సంబంధించి సీబీఐ విచారణ కొనసాగుతుంది. గతంలోనే ఈ కేసు విచారణ చేపట్టినా విచారణ సమయంలో కొంతమంది అధికారులకు కరోనా సోకడంతో సుమారు 7 నేలలపాతూ నిలిచిపోయిన విచారణ తాజగా నిన్న మొదలైంది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యలో రెండో రోజు సీబీఐ విచారణ కొసాగుతోంది. ఈ నేపధ్యంలో వివేకా ఇంట్లో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ ఇదయతుల్లాను రెండో రోజు విచారణలో భాగంగా ప్రశ్నిస్తున్నారు సీబీఐ అధికారులు. కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో ఈ విచారణ కొనసాగుతునట్టు తెలుస్తుంది. అయితే కంప్యూటర్ ఆపరేటర్ ఇదయతుల్లాతో పాటు వివేకా కారు మాజీ డ్రైవర్ దస్తగిరిని కూడా రెండో రోజు ప్రశ్నిస్తున్నారు అధికారులు. మాజీ డ్రైవర్ దస్తగిరిని నిన్న అనగా సోమవారం సుమారు ఏడు గంటల పాటు విచారించిన విషయం తెలిసిందే. ఆయన్ను నెల రోజులుగా సీబీఐ అధికారులు దిల్లీలో విచారించి ఇటీవలే కడపకు పంపించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…