ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి మరియు అయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ లు కలిసి ‘చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకు’ కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పలు నగరాలలో ‘చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకులు’ మొదలు పెట్టారు. అయితే చిరంజీవి, రామ్ చరణ్ ల చేపట్టిన ఈ కార్యక్రమంపై ఇప్పటికే పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. ఇక తాజాగా రియల్ హీరో సోనూసూద్ కూడా తన స్పందన తెలియజేశారు.
మెగాస్టార్ చిరంజీవి మరియు రామ్ చరణ్ ల ఈ నిర్ణయం చాలా గొప్పది, ఆక్సిజన్ బ్యాంకులు ప్రాంభించడం ఎంతో స్ఫూర్తిదాయకం అంటూ ఈ క్రమంలో మిగిలిన సెలెబ్రిటీలు అందరూ ముందుకు రావాలి. ప్రభుత్వం సాయం చేస్తుందిలే అని చూడకుండా మనకు చేతనంత సాయం చేయాలి అని సోనూ సూద్ పేర్కొన్నారు.
తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…
టాలీవుడ్లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…
టాలీవుడ్లో క్లాసిక్గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…
తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…
కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…