Categories: General News

ఇకనుండి ఓ వ్యక్తికి ఒక్క బ్యాంకు అకౌంట్ మాత్రమే.. మోడీ ప్రభుత్వం మరో దిమ్మతిరిగే షాక్!!

మన దేశంలో నూటా పాతిక కోట్ల మంది ప్రజలున్నారు. కాని ఆదాయ పన్ను కట్టేది మాత్రం ఒకటి, రెండు కోట్ల మంది మాత్రమే.. కనీసం 20-25 కోట్ల మందినయినా పన్ను పరిధిలోకి తీసుకురావొచ్చని మోఢీ ప్రభుత్వం అంచనాతో ఉంది. అందుకే అన్ని వైపులా ఆర్థిక చక్ర బంధనం చేయాలని చూస్తోంది. దేశ ప్రజల సమస్త లావాదేవీలన్నింటిపైనా ‘డిటెక్టివ్’ టైపులో వెంటాడుతోంది. డిజిటల్ లావాదేవీలు, రూ.2లక్షలకు మించి నగదు చెల్లింపుల నిషేదం, ఏటీఎంల డబ్బు డ్రాపై పెద్ద ఎత్తున ఛార్జీలు, చెక్ బుక్కుల రద్దు ఆలోచనలు, ఆధార్ అనుసంధానం… ఇలా ఎన్నో ఎత్తులు వేస్తోంది ఇవన్నీ అయిపోగా ఇప్పుడు ఓ వ్యక్తికి ఒక్క బ్యాకుం అకౌంట్ మాత్రమే ఉండేలా చేస్తే అతడు/ఆమె సమస్త ఆర్థిక కార్యకలాపాలన్నీటిని ఈజీగా హోల్డ్ చేయొచ్చని, తద్వారా ముక్కు పిండి మరీ పన్ను వసూలు చేయొచ్చని పథకం వేస్తోంది. ఈ క్రమంలోనే..


ఇప్పటి వరకు మొబైల్ నంబర్లకి మాత్రమే ఫోర్టబులిటీ అనే వ్యవస్థ ఉంది. కానీ దేశంలో తొలిసారి బ్యాంకింగ్ రంగంలోనూ ఈ పద్ధతిని తీసుకొచ్చేందుకు రెడీ అవుతోంది ఆర్బీఐ. ఈ సంస్కరణల్లో భాగంగా తొలి దశలో ఒకే బ్యాంకులోని ఇతర అకౌంట్లు రద్దు చేస్తే.. రెండో దశలో ఇతర బ్యాంకుల ఖాతాలు రద్దు చేసి.. ఒక వ్యక్తికి ఒకే బ్యాంక్.. ఒకే అకౌంట్ ఉండేలా చేస్తారు. ఇలా ఎందుకు చేస్తారు? ఒకే అకౌంట్ మాత్రమే ఉండేలా చేస్తే మనకు కలిగే నష్టాలేంటి? ప్రభుత్వానికి ప్రయోజనాలేంటి? ఫోర్టబులిటీ ఎలా ఉంటుంది వంటి ఆసక్తికరమైన విషయాలను కింది వీడియోలో చూసి స్పష్టంగా తెలుసుకోండి…

telugudesk

Recent Posts

జూన్ 17 తర్వాత ధనయోగం జోరు.. ఈ రాశుల జీవితంలో భారీ మార్పు!

జూన్ నెలలో గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జూన్ 17న చంద్రుడు కర్కాటక రాశిలోకి…

11 hours ago

రజనీకాంత్–భారతీరాజా మధ్య నిజంగా ఏమైంది? అసలు కథ ఇదే!

తమిళ సినీ దిగ్గజ దర్శకుడు భారతీరాజా మరణంతో ఆయన సినీ ప్రయాణానికి సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలు మరోసారి వెలుగులోకి…

11 hours ago

బిర్యానీలో ఈగ.. కస్టమర్‌కు కోర్టు షాక్ ఇచ్చిన తీర్పు

పుదుచ్చేరిలోని ఒక ప్రముఖ హోటల్‌లో జరిగిన సంఘటన వినియోగదారుల హక్కులపై మరోసారి చర్చకు దారి తీసింది. చికెన్ బిర్యానీ ఆర్డర్…

11 hours ago

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ హీట్.. రూ.99 కోట్ల ఎకరం భూమి వేలంలోకి!

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి భారీ చర్చకు దారి తీస్తోంది. ఇటీవల రాయదుర్గంలో ప్రభుత్వ భూములకు ఎకరాకు రికార్డు…

12 hours ago

భారతీరాజా మృతిపై చిరంజీవి భావోద్వేగ స్పందన..

దర్శక దిగ్గజం భారతీరాజా మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఈ ఉదయం అనారోగ్య…

14 hours ago

రామ్ గోపాల్ వర్మకు హైకోర్టులో భారీ ఊరట.!

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై నాంపల్లి మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో కొనసాగుతున్న…

15 hours ago