గ్రేటర్ హైదరాబాద్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను ఈ నెల 26 నుంచే ప్రారంభించాలని నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ క్రమంలో ఈనెల 26, 28 తేదీల్లో మరియూ జులై 1, 4 తేదీల్లో డబుల్ బెడ్ రూం ఇళ్లను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందించనున్నారు.
అంబేద్కర్ నగర్ పీవీ మార్గ్లో- 330, జీవైఆర్ కాంపౌండ్లో – 180, పొట్టి శ్రీరాములు నగర్లో – 162, గొల్లకుర్మయ్య కాలనీలో – 10 డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం పూర్తయింది. మరికొన్ని ప్రాంతాల్లోని ఇళ్లను జీహెచ్ఎంసీ దశలవారీగా లబ్దిదారులకు అందించనుంది.
యాదాద్రి భువనగిరి జిల్లాలోని హనుమాపురం గ్రామంలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబ కలహాల మధ్య ఓ తండ్రి…
భారతదేశంలో ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన క్షేత్రాల్లో కాశీ ప్రత్యేక స్థానం పొందింది. అదే కాశీలో అరుదుగా దర్శనమిచ్చే దేవగురువు బృహస్పతి…
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న ప్రముఖ గాయని మంగ్లీకు సంబంధించిన మోసం ఆరోపణలు రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. మైక్రో…
పార్లమెంట్లో మహిళా సాధికారతకు సంబంధించిన కీలక చర్చలు ప్రారంభం కానున్న వేళ, ప్రధాని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో…
ఉదయం నిద్రలేవగానే కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలతో చాలామంది ఇబ్బందిపడుతుంటారు. రాత్రి తిన్న ఆహారం పూర్తిగా జీర్ణం కాకపోవడం, తగినంత…
తిరుపతిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ఆధ్యాత్మిక ఉత్సాహం నెలకొంది. ఏప్రిల్ 23న జరిగే పుష్పయాగ మహోత్సవానికి ఆలయ…