ఆంధ్రప్రదేశ్లో కరోనా నుంచి కోలుకొని డిశ్ఛార్జి అయ్యేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ రోజు ఉదయం 9 వరకు అందిన లెక్కల ప్రకారం గత 24 గంటల్లో 7,504 మంది ఆస్పత్రుల నుంచి డిశ్ఛార్జి అయ్యారు. మొత్తంగా 55,002 పరీక్షలు చేయగా 2,620 మంది కరోనా పాజిటివ్ అని తేలింది. గత 24 గంటల్లో కరోనాతో 44 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో 58,140 కరోనా పాజిటివ్ కేసులున్నాయి.
తెలుగు సినీ రంగంలో తనదైన శైలితో ప్రత్యేక గుర్తింపు పొందిన సీనియర్ నటుడు తనికెళ్ల భరణి తాజాగా ఓ ఇంటర్వ్యూలో…
తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అడివి శేష్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ ప్రారంభ…
ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు చెందిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరో అరుదైన ఘనత సాధించాడు. కేవలం…
ఐపీఎల్ 2026లో అద్భుతంగా ఆడుతూ వరుస విజయాలతో దూసుకుపోతున్న పంజాబ్ కింగ్స్ జట్టు ప్రయాణానికి ఎట్టకేలకు బ్రేక్ పడింది. రాజస్థాన్…
ఐపీఎల్ 2026 సీజన్లో అద్భుత ప్రదర్శనతో దూసుకుపోతున్న రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఊహించని వివాదం తలెత్తింది. జట్టు కెప్టెన్ రియాన్…
తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ నటి రమాప్రభ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో దశాబ్దాలుగా హీరోయిన్గా, సహాయ…