తూర్పు గోదావరి జిల్లాలో మాస్క్ ధరించని వారిపై కొరడా ఝులిపించారు పోలీసులు. తాజాగా జిల్లాలోని 73 పోలీసు స్టేషన్ల పరిధిలో మంగళవారం మాస్క్ ఎన్ఫర్స్మెంట్ డ్రైవ్ నిర్వహించినట్టు జిల్లా ఎస్పీ అద్నామ్ నయీం అస్మీ తెలిపారు.
దీనిలో భాగంగా మాస్క్ ధరించని 361 మందిపై కేసులు నమోదు చేసారు. వారి వద్ద నుండి ₹29,850 జరినామా వసూలు చేసినట్టు తెలిపారు. ఈ క్రమంలో మార్చి 26 నుండి ఇప్పటి వరకూ మొత్తం 57,395 మందిపై కేసునమోదు చేసి వారి వద్దనుండి ₹46,69,300 వసూలు చేసినట్టు తెలిపారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…