తూర్పు గోదావరి జిల్లాలో మాస్క్ ధరించని వారిపై కొరడా ఝులిపించారు పోలీసులు. తాజాగా జిల్లాలోని 73 పోలీసు స్టేషన్ల పరిధిలో మంగళవారం మాస్క్ ఎన్ఫర్స్మెంట్ డ్రైవ్ నిర్వహించినట్టు జిల్లా ఎస్పీ అద్నామ్ నయీం అస్మీ తెలిపారు.
దీనిలో భాగంగా మాస్క్ ధరించని 361 మందిపై కేసులు నమోదు చేసారు. వారి వద్ద నుండి ₹29,850 జరినామా వసూలు చేసినట్టు తెలిపారు. ఈ క్రమంలో మార్చి 26 నుండి ఇప్పటి వరకూ మొత్తం 57,395 మందిపై కేసునమోదు చేసి వారి వద్దనుండి ₹46,69,300 వసూలు చేసినట్టు తెలిపారు.
సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఇటీవల తన వ్యాఖ్యలపై చెలరేగిన వివాదానికి స్పందిస్తూ కీలక వివరణ ఇచ్చారు. రామాయణం, హిందూ…
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…