ఆంద్రప్రదేశ్ : జూలైలో ఇంటర్మీడియట్, పదవ తరగతి పరీక్షలు నిర్వహించేందుకు రంగం సిద్దం అవుతుంది. పరీక్షల షెడ్యూల్ తయారు చేసి అనుమతికోసం ఏపీ ప్రభుత్వానికి పంపింది ఇంటర బోర్డు. జూలై 7 నుండి 25 వరకూ ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించేందుకు.. వాటి తరువాత జూలై 26 నుంచి పదవతరగతి పరీక్షలు నిర్వహించనున్నారు.
ఇంటర్, టెన్త్ ఈ రెండు పరీక్షలు కలిపి దాదాపు 16.40 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. మరోవైపు ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చరల్ ప్రవేశ పరీక్షలు ఆగష్టు లో ఉండనున్నాయి.
సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఇటీవల తన వ్యాఖ్యలపై చెలరేగిన వివాదానికి స్పందిస్తూ కీలక వివరణ ఇచ్చారు. రామాయణం, హిందూ…
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…