కరోనా దెబ్బకు భారీ నష్టాల్లో కూరుకు పోతున్నాయి పలు దిగ్గజ సంస్థలు. తాజాగా దుబాయ్ కేంద్రంగా పని చేస్తున్న ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ కుదేలైంది. గడిచిన ఏడాది కాలంలో ఏకంగా రూ. 40 వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. అయితే గత ముప్పై ఏళ్ళలో ఇదే భారీ నష్టం అని, తమ ఆదాయం 66% తగ్గిందని ఆ సంస్థ తెలిపింది.
ప్రస్తుత కరోనా కాలంలో ఇప్పటి వరకూ 66 లక్షల మంది మాత్రమే తమ విమానాల్లో ప్రయాణించారని, గతంతో పోలిస్తే ఇది 90 శాతం తక్కువ అని వెల్లడించింది ఎమిరేట్స్ సంస్థ. పశ్చిమ ఆసియా లోనే అతి పెద్ద సంస్థ ఎమిరేట్స్ ఎయిర్లైన్స్.
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…
సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్కాస్ట్లో మరోసారి తనదైన స్టైల్లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…
తెలుగు సినీ పరిశ్రమపై ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే నటుడు జేడీ చక్రవర్తి తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…
సినిమా రంగంలో నటీనటుల కష్టాలు, అంకితభావం గురించి తరచూ వినిపిస్తుంటుంది. అయితే కొంతమంది స్టార్ హీరోయిన్లు తమ పనిపై చూపించే…