నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ ప్రెసిడెంట్ పదవికి ఈటల రాజేందర్ రాజీనామా చేసారు. ఈ క్రమంలో రతన రాజీనామా పత్రాన్ని ఎగ్జిబిషన్ సొసైటీ సెక్రటరీకి పంపించారు ఈటల.
2014 నుంచి ఎగ్జిబిషన్ సొసైటీ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నారు ఈటల రాజేందర్. తాజా పరిణామాలతో ఆయన ఈ పదవికి రాజీనామా చేసారు. ఇటీవలే ఈటల తెరాస కి రాజీనామా చేసి బీజేపీ పార్టీ లో చేరిన విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో సొసైటీ పాలకమండలి సభ్యులు సమావేశమై ఈటల రాజీనామా ను ఆమోదించే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఈ పదవిని మంత్రి కేటీఆర్ కు ఇచ్చే యోచనలో పాలకమండలి ఉన్నట్టు తెలుస్తుంది.
రక్తపోటు సమస్యను చాలా మంది సాధారణంగా తీసుకుంటుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో ఇది ఒక్కసారిగా ప్రమాదకర స్థాయికి చేరుకుంటుంది. ముఖ్యంగా…
రాత్రి నిద్ర నాణ్యత మన రోజువారీ ఆరోగ్యంపై ఎంత ప్రభావం చూపుతుందో తెలిసిందే. అయితే చాలా మందికి ఒక సాధారణ…
మన రోజువారీ ఆహారంలో అరటిపండ్లు తప్పనిసరి భాగం. తక్కువ ధరలో లభించే ఈ పండు శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో…
విశాఖపట్నంలో యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరాన్ని కలవరపరిచింది. పుట్టినరోజు వేడుకలో స్నేహితుల మధ్య జరిగిన గొడవ ఈ విషాదానికి…
ఈ రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారిపోయింది. అయితే ఈ అలవాటు కొన్నిసార్లు అనుకోని ఆరోగ్య సమస్యలకు…
తెలుగు సినీ పరిశ్రమలో మరో వారసుడు అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. సూపర్స్టార్ కృష్ణ కుటుంబం నుంచి కొత్త హీరోగా ఘట్టమనేని జయకృష్ణ…