నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ ప్రెసిడెంట్ పదవికి ఈటల రాజేందర్ రాజీనామా చేసారు. ఈ క్రమంలో రతన రాజీనామా పత్రాన్ని ఎగ్జిబిషన్ సొసైటీ సెక్రటరీకి పంపించారు ఈటల.
2014 నుంచి ఎగ్జిబిషన్ సొసైటీ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నారు ఈటల రాజేందర్. తాజా పరిణామాలతో ఆయన ఈ పదవికి రాజీనామా చేసారు. ఇటీవలే ఈటల తెరాస కి రాజీనామా చేసి బీజేపీ పార్టీ లో చేరిన విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో సొసైటీ పాలకమండలి సభ్యులు సమావేశమై ఈటల రాజీనామా ను ఆమోదించే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఈ పదవిని మంత్రి కేటీఆర్ కు ఇచ్చే యోచనలో పాలకమండలి ఉన్నట్టు తెలుస్తుంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…