సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రం “సరిలేరు నీకెవ్వరు”. సంక్రాతి కానుకగా వచ్చి, రిలీజ్ అయిన తొలిరోజునుంచే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చి, భారీ కలెక్షన్ల దిశగా దూసుకెళ్తుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా మరిన్ని కామెడీ సీన్స్ జోడించి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ విషయాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి స్వయంగా వెల్లడించాడు.
ఈ శుక్రవారం నుంచి ఈ సినిమాలో మరిన్ని సీన్స్ యాడ్ చేస్తున్నామని అనిల్ తెలిపారు. మీకోసం మరి కొన్ని నవ్వులు వస్తున్నాయి అంటున్నాడు. ఇప్పటికే 200 కోట్లకు పైగా గ్రాస్ సాధించిన ఈ సినిమా ఈ సీన్స్ ఆడ్ చేయడం ఎంత వరకు కలెక్షన్లు పెంచుతాయో వేచి చూడాల్సిందే..
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…