అభం శుభం తెలియని పసికందును గుర్తుతెలియని వ్యక్తులు అత్యంత ధారుణంగా హత్య చేశారు. నెల్లూరు నగరంలో జరిగిన ఈ సంఘటనతో ఒక్కసారిగా విషాద చాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళితే.. నెల్లూరు లోని రంగనాయకులపేట యాదవ వీధిలో నివశిస్తున్న వెంకటేశ్వర్లు, విద్యావతి దంపతులకు జూన్ 24న ఆడ శిశువు జన్మించింది. అప్పటికే వారిద్దరి రెండేళ్ళ పాప కూడా ఉంది. అయితే 15 రోజుల పసికందు ఉయ్యాలలో నిద్రపోతున్న సమయంలో ఆ చిన్నారిని ఎత్తుకెళ్లి వాటర్ ట్యాంకులో పడవేసారు గుర్తుతెలియని వ్యక్తులు.
ఈ క్రమంలో శుక్రవారం ఉదయం ఉయ్యాలలోని శిశువు కనిపించకపోవడంతో చుట్టుపక్కల అంతా వెతికారు. అయితే చివరకు పక్కనే నివాసం ఉంటున్న బంధువు జ్యోతి ఇంటి మిద్దెపై ఉన్న నీటి ట్యాంకులో చిన్నారి మృతదేహం తేలియాడుతూ కనిపించింది. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి హత్య కేసుగా నమోదు చేశారు.
తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…
టాలీవుడ్లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…
టాలీవుడ్లో క్లాసిక్గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…
తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…
కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…