తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ దుకాణాల్లో సరుకులు పంపిణీ పూర్తిగా నిలిచిపోయింది. రాజధాని హైదరాబాద్ నగరంలో ఉన్న తెలంగాణ డేటా సెంటర్లో యూపీఎస్ను ఆధునేకరణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆన్లైన్ సేవలు నిలిపి వేయడం జరిగింది. ఇందులో భాగంగానే రేషన్ దుకాణాల్లో సరుకుల పంపిణీకి కూడా అంతరాయం ఏర్పడింది.
అయితే సాంకేతిక కారణాల వలన నేడు, రేపు రేషన్ పంపిణీ నిలిపివేస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు ప్రకటించారు. కాగా.. సోమవారం నుంచి యధావిధిగా రేషన్ దుకాణాల్లో పంపిణీ చేస్తామని అధికారులు తెలిపారు.
ప్రపంచంలో కాఫీ ప్రియులు ఎన్నో రకాల కాఫీలను ఆస్వాదిస్తుంటారు. సాధారణ కాఫీ నుంచి ప్రత్యేక రకాల కాఫీల వరకు మార్కెట్లో…
పనసపండు అంటే చాలామందికి ఎంతో ఇష్టం. తియ్యటి రుచి, ప్రత్యేకమైన సువాసన, పోషకాలతో నిండిన ఈ పండు వేసవి కాలంలో…
జ్వరం వచ్చినప్పుడు ఆహారం విషయంలో అనేక సందేహాలు, అపోహలు ప్రజల్లో కనిపిస్తుంటాయి. ముఖ్యంగా మాంసాహార ఆహారం తీసుకోవచ్చా లేదా అనే…
అమెరికాలో స్థిరపడాలని, అక్కడే భవిష్యత్తును నిర్మించుకోవాలని కలలు కంటున్న లక్షలాది మంది భారతీయులకు కొత్త ఆందోళన మొదలైంది. ఇప్పటికే వీసా…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక శుభవార్త అందించింది. ఉద్యోగ సంఘాలు చాలా కాలంగా కోరుతున్న అంశంపై సానుకూల…
జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడికి అత్యంత కీలకమైన స్థానం ఉంది. మనస్సు, ఆలోచనలు, భావోద్వేగాలు, కుటుంబ జీవితం, ఆర్థిక స్థితి వంటి…