కరోనా నిబంధనలు ఉల్లంఘించిన పెళ్లి వేడుకను నిలిపివేశారు అధికారులు. వివరాల్లోకి వెళితే.. కర్ణాటక, మంగళూరు ప్రాంతంలోని మహాతోబారా శ్రీ మంగళదేవి ఆలయంలో జరిగిన ఈ వేడుకలో పెద్ద సంఖ్యలో అతిథులు పెళ్లికి హాజరయ్యారు.
కాగా.. విషయం తెలుసుకున్న అసిస్టెంట్ కమిషనర్ మదన్ మోహన్ నేతృత్వంలో మంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ బృందం అక్కడకు చేరుకుని వివాహ వేడుకను నిలిపివేసింది. ఒకే రోజు నాలుగు పెళ్లిళ్లకు ఆలయ అధికారులు అనుమతిచ్చారని, దీనిపై దర్యాప్తు చేసి కేసు నమోదు చేస్తామని అసిస్టెంట్ కమిషనర్ మదన్ మోహన్ తెలిపారు.
టీ విరామాల్లో సిగరెట్ కాల్చడం చాలామందికి చిన్న రిలీఫ్లా అనిపిస్తుంది. అయితే వైద్య నిపుణులు చెబుతున్న దాని ప్రకారం, ఈ…
తమిళనాడు రాజకీయాల్లో ఈసారి వచ్చిన ఎన్నికల ఫలితాలు కొత్త చర్చలకు దారి తీశాయి. ప్రారంభ ట్రెండ్స్ నుంచే నటుడు విజయ్…
హిందూ సంప్రదాయంలో హనుమాన్ జయంతి ప్రత్యేక స్థానం కలిగిన పండుగ. అయితే ఈ ఉత్సవాన్ని దేశవ్యాప్తంగా ఒకే రోజున జరుపుకోరు.…
ఇంటి ప్రధాన ద్వారం కేవలం ప్రవేశద్వారం మాత్రమే కాదు, వాస్తు ప్రకారం అది సానుకూల శక్తి ప్రవాహానికి కీలకమైన మార్గంగా…
ప్రకృతి అందాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన సువాసనభరిత పుష్పాల్లో సంపంగి ఒకటి. మాగ్నోలియా చంపాకా గా శాస్త్రీయంగా పిలిచే ఈ…
గుజరాత్ రాష్ట్రంలోని కష్టభంజన్ దేవ్ హనుమాన్ ఆలయం దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఆంజనేయ స్వామి క్షేత్రాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది.…