కరోనా నిబంధనలు ఉల్లంఘించిన పెళ్లి వేడుకను నిలిపివేశారు అధికారులు. వివరాల్లోకి వెళితే.. కర్ణాటక, మంగళూరు ప్రాంతంలోని మహాతోబారా శ్రీ మంగళదేవి ఆలయంలో జరిగిన ఈ వేడుకలో పెద్ద సంఖ్యలో అతిథులు పెళ్లికి హాజరయ్యారు.
కాగా.. విషయం తెలుసుకున్న అసిస్టెంట్ కమిషనర్ మదన్ మోహన్ నేతృత్వంలో మంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ బృందం అక్కడకు చేరుకుని వివాహ వేడుకను నిలిపివేసింది. ఒకే రోజు నాలుగు పెళ్లిళ్లకు ఆలయ అధికారులు అనుమతిచ్చారని, దీనిపై దర్యాప్తు చేసి కేసు నమోదు చేస్తామని అసిస్టెంట్ కమిషనర్ మదన్ మోహన్ తెలిపారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…