నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం.. ఈ సందర్బంగా దేశ ప్రజలందరికీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. శారీరక దారుఢ్యం, మానసిక ఆరోగ్యానికి యోగా అత్యుత్తమమైన మార్గమని అన్నారు. యోగావల్ల రోగనిరోధక శక్తిని పెరుగుతుందని అయన తెలిపారు.
ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ యోగాను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. యోగా ద్వారా మనకు సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని చెప్పారు. దీనివల్ల శాంతి, సామరస్యం పెరుగుతాయని తాను నమ్ముతున్నానని చెప్పారు. అంర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఢిల్లీలోని తన నివాసంలో యోగాసనాలు వేశారు.
టీ విరామాల్లో సిగరెట్ కాల్చడం చాలామందికి చిన్న రిలీఫ్లా అనిపిస్తుంది. అయితే వైద్య నిపుణులు చెబుతున్న దాని ప్రకారం, ఈ…
తమిళనాడు రాజకీయాల్లో ఈసారి వచ్చిన ఎన్నికల ఫలితాలు కొత్త చర్చలకు దారి తీశాయి. ప్రారంభ ట్రెండ్స్ నుంచే నటుడు విజయ్…
హిందూ సంప్రదాయంలో హనుమాన్ జయంతి ప్రత్యేక స్థానం కలిగిన పండుగ. అయితే ఈ ఉత్సవాన్ని దేశవ్యాప్తంగా ఒకే రోజున జరుపుకోరు.…
ఇంటి ప్రధాన ద్వారం కేవలం ప్రవేశద్వారం మాత్రమే కాదు, వాస్తు ప్రకారం అది సానుకూల శక్తి ప్రవాహానికి కీలకమైన మార్గంగా…
ప్రకృతి అందాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన సువాసనభరిత పుష్పాల్లో సంపంగి ఒకటి. మాగ్నోలియా చంపాకా గా శాస్త్రీయంగా పిలిచే ఈ…
గుజరాత్ రాష్ట్రంలోని కష్టభంజన్ దేవ్ హనుమాన్ ఆలయం దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఆంజనేయ స్వామి క్షేత్రాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది.…