గేదె మాంసంలో కరోనా మూలాలు ఉన్నాయని గుర్తించినట్లు కంబోడియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇటీవలే ఈ కంటైనర్లను భారత్ నుంచి దిగుమతి చేసుకున్నట్టు తెలిపింది. ఈ నేపథ్యంలో ఇండియా నుంచి దిగుమతి చేసుకున్న మూడు మాంసం కంటైనర్లను నిలిపేసినట్లు ప్రకటించారు. భారత్ కు చెందిన ఒక ప్రైవేట్ సంస్థ అయిదు మాంసం కంటైనర్లను పంపినట్టు తెలిపారు. ఇప్పుడు అందులో మూడింటిని నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు.
అయితే వారం రోజుల తరువాత ఇందులోని మాంసాన్ని నాశనం చేస్తామని తెలిపారు. ఇక పొతే సెకండ్ వేవ్ కారణంగా ఈ ఏడాది మొదటిలోనే భారత్ నుంచి దిగుమతులను కంబోడియా తాత్కాలికంగా నిలిపివేశారు.. తాజగా కరోనా కేసులు తగ్గడంతో మళ్లీ దిగుమతులకు అనుమతి ఇచ్చింది కంబోడియా ప్రభుత్వం.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…