గేదె మాంసంలో కరోనా మూలాలు ఉన్నాయని గుర్తించినట్లు కంబోడియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇటీవలే ఈ కంటైనర్లను భారత్ నుంచి దిగుమతి చేసుకున్నట్టు తెలిపింది. ఈ నేపథ్యంలో ఇండియా నుంచి దిగుమతి చేసుకున్న మూడు మాంసం కంటైనర్లను నిలిపేసినట్లు ప్రకటించారు. భారత్ కు చెందిన ఒక ప్రైవేట్ సంస్థ అయిదు మాంసం కంటైనర్లను పంపినట్టు తెలిపారు. ఇప్పుడు అందులో మూడింటిని నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు.
అయితే వారం రోజుల తరువాత ఇందులోని మాంసాన్ని నాశనం చేస్తామని తెలిపారు. ఇక పొతే సెకండ్ వేవ్ కారణంగా ఈ ఏడాది మొదటిలోనే భారత్ నుంచి దిగుమతులను కంబోడియా తాత్కాలికంగా నిలిపివేశారు.. తాజగా కరోనా కేసులు తగ్గడంతో మళ్లీ దిగుమతులకు అనుమతి ఇచ్చింది కంబోడియా ప్రభుత్వం.
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కాలేయ సంబంధిత వ్యాధులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా Non-Alcoholic Fatty Liver Disease లేదా నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ…
ఐపీఎల్ 2026 సీజన్లో కష్టకాలాన్ని ఎదుర్కొంటున్న కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. వరుస ఓటములతో ఒత్తిడిలో…
తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించిన స్వర్ణ కమలం చిత్రం ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయింది. వెంకటేశ్ కెరీర్కు…
అండమాన్ సముద్రంలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుని వందలాది ప్రాణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రోహింగ్యా శరణార్థులు, బంగ్లాదేశ్ పౌరులతో ప్రయాణిస్తున్న…
ప్రముఖ నటుడు Sonu Sood తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల తిరుపతి దేవస్థానంను సందర్శించారు. స్వామివారి దర్శనం కోసం…