హీరో రాజశేఖర్ డ్రంక్ అండ్ డ్రైవ్ వివాదంలో చిక్కుకున్నారు.. హైదరబాద్ రాజేంద్ర నగర్ దగ్గర పీవీ ఎక్స్ ప్రెస్ హైవే పై ఈ ప్రమాదం జరిగింది..హీరో రాజశేఖర్ ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వెళ్తున్న మరో కారును ఢీ కొట్టింది.. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగ లేదు.. శం షాబాద్ విమానాశ్రయం నుండి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.. రాం రెడ్డి అనే వ్యక్తి పిర్యాదు చేయడం తో అక్కడికి చేరుకున్న పోలీసులు రాజశేఖర్ మద్యం సేవించి కారు నడుపుతున్నారెమో అని బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేశారు..అయితే ఆల్కహాల్ మోతాదుకు మించి సేవించ లేదని తెలిసింది.. దీంతో రాజశేఖర్ ను పంపించేశారు పోలీసులు..
వేసవి కాలంలో బయట నిలిపిన బైక్పై కూర్చుంటే సీటు వేడి ఎక్కువగా ఉండటం సాధారణమే. కానీ ఈ వేడి కేవలం…
ఎండబెట్టిన చేపలు, అంటే డ్రై ఫిష్, సాధారణంగా రుచికరమైన వంటకంగా మాత్రమే భావిస్తారు. కానీ పోషకాహార నిపుణుల ప్రకారం ఇవి…
ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ప్రసిద్ధి చెందిన మురాది ఆంజనేయస్వామి ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం తాజాగా నిర్వహించారు. ఈ సందర్భంగా…
భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధనఖడ్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ దేవాలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా…
తెలంగాణలోని సిద్దిపేట పట్టణం ఆదివారం రాత్రి భక్తి వాతావరణంలో తేలియాడింది. శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారు రథోత్సవం ఘనంగా నిర్వహించబడగా,…
వైశాఖ మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే మోహిని ఏకాదశి హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన వ్రతాలలో ఒకటిగా భావించబడుతుంది. ఈ…