హీరో రాజశేఖర్ డ్రంక్ అండ్ డ్రైవ్ వివాదంలో చిక్కుకున్నారు.. హైదరబాద్ రాజేంద్ర నగర్ దగ్గర పీవీ ఎక్స్ ప్రెస్ హైవే పై ఈ ప్రమాదం జరిగింది..హీరో రాజశేఖర్ ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వెళ్తున్న మరో కారును ఢీ కొట్టింది.. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగ లేదు.. శం షాబాద్ విమానాశ్రయం నుండి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.. రాం రెడ్డి అనే వ్యక్తి పిర్యాదు చేయడం తో అక్కడికి చేరుకున్న పోలీసులు రాజశేఖర్ మద్యం సేవించి కారు నడుపుతున్నారెమో అని బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేశారు..అయితే ఆల్కహాల్ మోతాదుకు మించి సేవించ లేదని తెలిసింది.. దీంతో రాజశేఖర్ ను పంపించేశారు పోలీసులు..
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…