దూర ప్రయాణాలు చేసే బస్సు ప్రమాదాల బారిన పడుతున్న విషయం తెలిసిందే.. నత్యం ఎదో ఒక వార్త మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఆయా యాక్సిడెంట్లకు వివిధ రకాల కారణాలు ఉన్నా.. అందులో కొన్ని డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల జరుగుతున్నాయి. అయితే అటువంటి వాటి నివారణపై తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ దృష్టిపెట్టింది. దీనికోసం ప్రత్యేకంగా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ తో చేయబడిన డివైజ్ను వినియోగించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
ఈ పరికరం స్టీరింగ్కు ఏర్పాటు చేయడం వల్ల.. ఇది డ్రైవర్ కదలికలపై ‘కన్నే’సి ఉంచుతుంది. ఒకవేళ డ్రైవర్ నిద్రమత్తులోకి జారినా, అలసటతో ఎక్కువసేపు కన్నుమూసినా వెంటనే అప్రమత్తం చేస్తుంది. మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీరింగ్ (ఎంసీఈఎంఈ) ఈ ఆర్టిఫిషియల్ డివైజ్ను రూపొందిచారు. అయితే దీని తయారీ మరియూ పనితీరుపై ఆర్టీసీ ఉన్నతాధికారులు, ఐటీ విభాగం ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన సమావేశంలో చర్చించారు.
ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభంలోనే ముంబై ఇండియన్స్ వరుస పరాజయాలతో కష్టాల్లో పడింది. ఈ నేపథ్యంలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా…
ఇటీవలి కాలంలో చిన్నారులను ప్రభావితం చేసే అరుదైన వ్యాధులలో Spinal Muscular Atrophy (ఎస్ఎంఏ) గురించి తరచూ వార్తల్లో వినిపిస్తోంది.…
ప్రస్తుతం ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో యోగా సాధనకు మంచి ప్రాధాన్యం లభిస్తోంది. అయితే అదే సమయంలో యోగా గురించి…
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తన ఫిట్నెస్, క్రమశిక్షణకు ఎంత ప్రాధాన్యం ఇస్తారో మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వెల్లడించారు.…
అనన్య నాగళ్ల హీరోయిన్ గా నటిస్తున్న మూవీ "లీసా". ఈ చిత్రాన్ని వెంకట్ దుగ్గిరెడ్డి (యూఎస్ఏ), రామకృష్ణ ఐలా (యూఎస్ఏ)…
మన రోజువారీ జీవితంలో సులభంగా దొరికే పండ్లలో అరటిపండు ఒకటి. పండగలు, శుభకార్యాలు, ఇంటి వేడుకలు ఏవి జరిగినా ముందుగా…