పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది ప్రముఖ టీవీ నటి కీర్తి ధునుష్. ఈ ఆనందకరమైన విషయాన్ని స్వయంగా ఆమె భర్త, టీవీ నటుడు ధనుష్ సోషల్ మీడియా హండిల్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఇక ఈ చిన్నారికి పుట్టీపుట్టగానే రుద్వేద్ అనే పేరు పెట్టేసారు కీర్తి ధనుష్ దంపతులు. తొలిసారి తల్లిదండ్రులు అయిన కీర్తి – ధనుష్ జంటకు బుల్లితెర సహచర నటులుతో పాటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఇక ఇటీవలే బుల్లితెర నటి కీర్తి సీమంతం జరిగింది. ఈ ఆ సమయంలో సీమంతం ఫోటోలు వైరల్గా మారిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి కీర్తి బావ నిరుపమ్ (డాక్టర్బాబు) కూడా హాజరయ్యారు. నటి కీర్తి నిరుపమ్ పరిటాల భార్య మంజుల పరిటాల కు స్వయానా చెల్లెలు. దీంతో ఇరు కుటుంబాలు అనడంలో మునిగితెలుతున్నాయి..
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…
సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్కాస్ట్లో మరోసారి తనదైన స్టైల్లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…
తెలుగు సినీ పరిశ్రమపై ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే నటుడు జేడీ చక్రవర్తి తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…
సినిమా రంగంలో నటీనటుల కష్టాలు, అంకితభావం గురించి తరచూ వినిపిస్తుంటుంది. అయితే కొంతమంది స్టార్ హీరోయిన్లు తమ పనిపై చూపించే…