పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది ప్రముఖ టీవీ నటి కీర్తి ధునుష్. ఈ ఆనందకరమైన విషయాన్ని స్వయంగా ఆమె భర్త, టీవీ నటుడు ధనుష్ సోషల్ మీడియా హండిల్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఇక ఈ చిన్నారికి పుట్టీపుట్టగానే రుద్వేద్ అనే పేరు పెట్టేసారు కీర్తి ధనుష్ దంపతులు. తొలిసారి తల్లిదండ్రులు అయిన కీర్తి – ధనుష్ జంటకు బుల్లితెర సహచర నటులుతో పాటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఇక ఇటీవలే బుల్లితెర నటి కీర్తి సీమంతం జరిగింది. ఈ ఆ సమయంలో సీమంతం ఫోటోలు వైరల్గా మారిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి కీర్తి బావ నిరుపమ్ (డాక్టర్బాబు) కూడా హాజరయ్యారు. నటి కీర్తి నిరుపమ్ పరిటాల భార్య మంజుల పరిటాల కు స్వయానా చెల్లెలు. దీంతో ఇరు కుటుంబాలు అనడంలో మునిగితెలుతున్నాయి..
ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…