పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది ప్రముఖ టీవీ నటి కీర్తి ధునుష్. ఈ ఆనందకరమైన విషయాన్ని స్వయంగా ఆమె భర్త, టీవీ నటుడు ధనుష్ సోషల్ మీడియా హండిల్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఇక ఈ చిన్నారికి పుట్టీపుట్టగానే రుద్వేద్ అనే పేరు పెట్టేసారు కీర్తి ధనుష్ దంపతులు. తొలిసారి తల్లిదండ్రులు అయిన కీర్తి – ధనుష్ జంటకు బుల్లితెర సహచర నటులుతో పాటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఇక ఇటీవలే బుల్లితెర నటి కీర్తి సీమంతం జరిగింది. ఈ ఆ సమయంలో సీమంతం ఫోటోలు వైరల్గా మారిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి కీర్తి బావ నిరుపమ్ (డాక్టర్బాబు) కూడా హాజరయ్యారు. నటి కీర్తి నిరుపమ్ పరిటాల భార్య మంజుల పరిటాల కు స్వయానా చెల్లెలు. దీంతో ఇరు కుటుంబాలు అనడంలో మునిగితెలుతున్నాయి..
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…