ఏపీలో నేటి నుంచి వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. పశ్చిమ దిశ నుంచి కోస్తాంధ్ర మీదుగా గాలులు వీస్తుండటంతో ఈ కారణంగా కోస్తా, రాయలసీమల్లో ప్రాంతంలో ఉష్ణోగ్రతలు తీవ్రమవుతున్నాయి. ఆగస్టు 12న బంగాళాఖాతం నుంచి అల్పపీడనం ఏర్పాడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. సముద్ర తీరు ప్రాంతలైన మచిలీపట్నం మీదుగా రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఈ కారణంగా కోస్తా, రాయలసీమల్లో మోస్తారు వానలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఇక 13వ తేదీ తర్వాత అల్పపీడనం కారణంగా వర్షాలు ఊపందుకుంటాయని అధికారలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…