తెలంగాణ రాష్ట్రంలోని ప్రగతిభవన్లో ఒక యువతి గట్టిగా కేకలు వేస్తూ హల్చల్ చేసింది. వివరాల్లోకి వెళితే.. ప్రగతి భావన్లో ‘దళిత్ ఎంపవర్మెంట్ స్కీమ్’ కోసం అఖిలపక్ష సమావేశం జరుగుతంది. ఈ క్రమంలో ఒక యువతి తమకు ఉద్యోగ నోటిఫికేషన్లు వేయాలని, డబుల్బెడ్రూం ఇల్లు ఇవ్వాలని గట్టిగా కేకలు వేస్తూ ప్రగతిభవన్ ఎదుట బైఠాయించింది. అ యువతి ఆర్మూర్ ప్రాంతానికి చెందిన తలారి రాజ్యలక్ష్మి(21) గా గుర్తించారు. కుకట్ పల్లి లోని ఒక హాస్టల్లో నివశిస్తూ చదువుకుంటోంది.
అయితే ఆదివారం ఉదయం సీఎం క్యాంపు కార్యాలయం వద్దకు వచ్చి ప్రగతి భవన్ ఎదుట బైఠాయించింది.. ఈ నేపధ్యంలో ఉద్యోగ నోటిఫికేషన్లు, డబుల్బెడ్రూం ఇల్లు ఇవ్వాలని.. అదే క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల గురించి పట్టించుకోవాలంటూ గట్టిగా నినాదాలు చేసింది. అప్పటికే అక్కడ భారీగా మోహరించిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్కు తరలించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…