ప్రముఖ నటులు ఉర్వశి శారద అస్వస్తత గురైయినట్లు తెలుస్తోంది. ఆదివారం తెల్లవారిజామున అనారోగ్య కారణాలతో ఆమె ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. .పదేళ్ళ ప్రాయంలోనే శారద తెరపై కనిపించి అలరించారు. యన్టీఆర్, సావిత్రి నటించిన ‘కన్యాశుల్కం’లో సినిమాలో బాలనటిగా తెరగ్రెటం చేశారు. ఆ తరువాత ‘ఇద్దరు మిత్రులు’, ‘ఆత్మబంధువు’, ‘దాగుడుమూతలు’ వంటి చిత్రాలలో పద్మనాభం జోడీగా నటించారు శారద. హీరోయిన్గా ప్రముఖ నటుల సరుసన నటించి మెప్పించారు.
తెనాలి పార్లమెంట్ నుంచి ఎంపీగా కూడా శారద పనిచేశారు. 1968లో మళయాళ చిత్రం ‘తులాభారం’ ద్వారా శారద తొలి సారిగా ‘ఊర్వశి’ జాతీయ అవార్డును అందుకున్నారు. ఆ తరువాత 1972లో ‘స్వయంవరం’ మళయాళ చిత్రం ద్వారా రెండోసారి, 1978లో తెలుగు చిత్రం ‘నిమజ్జనం’ ద్వారా మూడో సారి జాతీయ ఉత్తమ నటిగా నిలచారు
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…