తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఛైర్మన్ గా మరోసారి వైవీ సుబ్బారెడ్డిని నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు జారీచేసింది. కొత్త బోర్డు సభ్యులను కూడా త్వరలోనే నియమించనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.
రెండేళ్లకు ఒక్క సారి టీటీడీ పాలకమండలి నియమించడం జరుగుతుంది. ఈ ఏడాది జూన్ 22న పాలకమండలి గడువు ముగిసింది. ఈ మేరకు వైవీ సుబ్బారెడ్డి తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. చివరకు తిరిగి ఆయననే సీఎం జగన్ నియమించారు.
తెలుగు సినీ పరిశ్రమలో కొత్త తరం నటీమణుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్న శివాత్మిక తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా…
ఐపీఎల్ 2026 సీజన్లో గాయాల సమస్యలు జట్లకు తలనొప్పిగా మారుతున్నాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఇది పెద్ద…
తెలుగు సినీ పరిశ్రమలో తన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రగతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్లో…
తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకు పైగా తన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన జయసుధ, ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో…
తెలుగు ప్రేక్షకులకు తన అందమైన నటనతో, మృదువైన వ్యక్తిత్వంతో దగ్గరైన నటి నాదియా తాజాగా తన సినీ ప్రయాణం, వ్యక్తిగత…
ఐపీఎల్ 2026 సీజన్లో యువ ఆటగాళ్ల ప్రదర్శనలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ…