సిక్కిం సరిహద్దులోని డోక్లామ్ స్టాన్డ్ అఫ్ కారణంగా భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. గతంలో ఎప్పుడు లేనంతగా రెండు దేశాలమధ్య సంబంధాలు క్షీణించిపోయాయి. ఈ నేపథ్యంలో చైనాకు ఆదేశ మిలటరీ హెచ్చరికలు జారీ చేసింది.
చైనా తీసుకుంటున్న రాజకీయపరమైన చర్యలు భారత్ ను మనకు మరింత దూరం చేస్తాయని, చివరకు ఆదేశం తమను శత్రుదేశముగా భావించే అవకాశం ఉందని చైనా మిలటరీ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. భారత్ పై చైనా మానసికంగా యుద్ధం చేస్తుందని, భూతలంపై జరిగే యుద్ధంలో భారత్ ను చైనా ఓడించగలిగినా, భారత నావీ ని దురుకునే అంత సత్తా చైనాకు ఎంత మాత్రములేదని చైనా మిలటరీ తేల్చి చెప్పేసిందట. హిందూమహా సముద్రంలో జలరవాణా ను దృష్టిలో ఉంచుకుని ఈ వ్యాఖలు చేసింది చైనా మిలటరీ..
భారత్ తో పెట్టుకుంటే ఇంధన జీవన దానాన్ని చైనా కోల్పోయినట్టే అని హెచ్చరించింది చైనా మిలటరీ.. వాస్తవాలకు ఇంధన అవసరాలు తీర్చుకోవడానికి చైనా ఎక్కువగా దిగుమతుల పైనే ఆధారపడుతుంది. ఇందులో 80 శాతం వరకు రవాణా హిందూమహా సముద్రం లోని మలక్క జల సమీ ద్వారనే జరుగుతుంది.
మరింత సమాచారం కోసం క్రింది వీడియోను చూడండి.
శ్రీకాళహస్తి దేవస్థానంలో రాహు-కేతు పూజల టికెట్ ధరల పెంపుపై చెలరేగిన వివాదానికి చివరకు ముగింపు పడింది. భక్తుల నుంచి వచ్చిన…
తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు హీరోయిన్గా మంచి గుర్తింపు పొందిన ఆమని ఇప్పటికీ అదే ఉత్సాహంతో, ఆరోగ్యంతో కనిపించడం చాలా…
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…
సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్కాస్ట్లో మరోసారి తనదైన స్టైల్లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…