ఒకేసారి రెండు డోసుల కరోనా టీకా వేసిన ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లాలోని పెద్దఅంబర్పేట్ జడ్పీ హైస్కూల్లో కరోనా వ్యాక్సినేషన్ జరుగుతుంది. ఈనేపధ్యంలో లక్ష్మీప్రసన్న అనే మహిళకు నర్సు పొరపాటున రెండు డోసులు వ్యాక్సిన్ వేసింది. ఈ నెల 17న జరిగిన ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది.
కాగా.. ఆ మహిళ అప్పటికే మొదటి డోసు వ్యాక్సిన్ వేయించుకుంది. మొదటి డోసు వేసుకున్న మహిళను గమనించని నర్సు.. పొరపాటున వేరే మహిళ వచ్చిందనుకొని రెండో డోసు కూడా వేసినట్లు తెలుస్తోంది. రెండు వ్యాక్సిన్స్ వేసుకున్న లక్ష్మిప్రసన్నను వైద్య సిబ్బంది వనస్థలిపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రెండు రోజుల పరిశీలన అనంతరం ఈ ఉదయం ఆమెను డిశ్ఛార్జి చేశారు.
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…
ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…