డిజిటలైజేషన్ నేపధ్యంలో సాంకేతిక పరిజ్ఞానం అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఈ క్రమలో సైబర్ నేరాలు బారీగా పెరిగిపోతున్నాయి. ఎప్పటికప్పుడు సరికొత్త పంథాలో ఎవరూ ఊహించని రీతిలో అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు సైబర్ మోసగాళ్ళు. ఇక ఒకవైపు కరోనా మహామ్మరితో ప్రజలు అనేక ఆర్థిక ఇబ్బందులు పడుతుంటే.. కొందరు అడ్డదారులు వెతుకుతూ దొరికిన వారిదగ్గర దొరికినత మోసం చేస్తూ దోచుకుంటున్నారు.
ఈ క్రమంలో కేవలం వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో మాత్రమే గడిచిన రెండు రోజులుగా సుమారు రూ.51 లక్షల మోసానికి పాల్పడ్డారు సైబర్ నేరగాళ్లు. ఇంతేజార్గంజ్, సుబేదారి, హన్మకొండ పోలీస్స్టేషన్లలో ఈ తరహా కేసులు నమోదు భారీగా నమోదయ్యాయి. అయితే వీటిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ నేపద్యంలో ఇటువంటి సైబర్ మోసగాళ్ళ చేసే మోసాలపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
వ్యాయామం ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమని అందరికీ తెలుసు. అయితే దాన్ని ఎప్పుడు చేయాలి అన్నదానిపై చాలా మందిలో సందేహాలు ఉంటాయి.…
ఉదయం లేదా రాత్రి సమయంలో టీ తాగడం చాలా మందికి అలవాటే. అయితే సాధారణ టీని అధికంగా తీసుకోవడం వల్ల…
వారానికి ఒకసారి అయినా మటన్ వంటకం ఉండాలని చాలా మంది కోరుకుంటారు. అయితే మటన్ కొనుగోలు చేసే సమయంలో తీసుకోవాల్సిన…
ఎగతాళిని ఎదుర్కొంటూ ముందుకు సాగిన ఓ విద్యార్థిని మరోసారి తన ప్రతిభతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఉత్తరప్రదేశ్కు చెందిన ప్రాచి…
తెలంగాణ రాజకీయాల్లో తాజాగా కొత్త చర్చకు తెరలేపిన అంశం కవిత వ్యాఖ్యలు. కొత్త పార్టీ ప్రకటనతో రాజకీయంగా మరో దశలోకి…
ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. వరుస ఓటములతో జట్టు…