Categories: FeaturedHealth News

రోజు టిఫిన్ గా ఇడ్లీ, దోష, వడ తినడం వలనే ప్రతి ఇంట్లో ఒకరు ఈ వ్యాధితో బాధపడుతున్నారు..!

ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో టిఫిన్స్ మాత్రమే తింటున్నారు ఇడ్లీ వడ దోష ఇలా …ఒక్క అన్నం తప్ప.కానీ పూర్వ కాలంలో ఇలాంటి టిఫిన్స్ ఏమి తినేవారు కాదు వాళ్ళు చద్దన్నం లేదా పెరుగు కలుపుకుని అన్నం తినేవారు కానీ ఇప్పుడు అలా తు తే చీఫ్ గా చూసే వారు కూడా ఉన్నారు. పొద్దున్నే అన్నం తినడం వల్ల లావు అవుతాం అన్నట్లుగా ఫీలవుతుంటారు .అన్నం మాని టీ కాఫీ లు తాగితే ఆకలినీ చంపేస్తుంది అలాగే టిఫిన్స్ ఇడ్లీ దోశ వడ ఇలాంటివి తినడం వలన కూడా ఆకిలి చేస్తుందట.ఇవి రోజూ తినడం వలన జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. ఎప్పుడో ఒకసారి తింటే పరవాలేదు కానీ రోజు తినకూడదట. ఉదయం కొద్దిగా మజ్జిగ లేదా పెరుగుతో లైట్ గా తినాలి అలాగే మధ్యాహ్నం బిర్రుగా కడుపునిండా తినాలి.అలాగే నైట్ కూడా తేలికగా తినడం వలన ఆరోగ్యంగా ఉంటారట.

కొంతమంది ఉపవాసం ఉండి నైట్ పండ్లను తినాలి కానీ ఇప్పుడు అందరూ టిఫిన్స్ ను ఫలహారాలు అని తినేస్తున్నారు.మిగతా టిఫిన్స్ తో పోలిస్తే ఇడ్లీ మంచిదే కానీ దీంట్లో సాంబారు అల్లం చట్నీ కారపొడి నెయ్యి ఇలా అన్నింటిని కలిపి తినడం వల్ల కడుపులో ఎసిడిటీ పెరిగిపోతుంది.అలాగే బియ్యం కంటే ఎక్కువ క్యాలరీలు మినుపపప్పులో ఎక్కువ క్యాలరీలు ఉంటాయి ఇవి సుగర్ ను పెంచుతాయి అలాగేఏళ్లుగా అరుగుతాయి ఇలా ప్రతిరోజూ టిఫిన్స్ తినడం వలన ప్రేగులు తన శక్తిని కోల్పోతాయి అలాగే జీర్ణ వ్యవస్థ పూర్తిగా దెబ్బ తింటుంది.వాత వ్యాధులు కీళ్ల నొప్పులు లాంటివి వస్తాయి. కాబట్టి వారానికి ఒకసారి టిఫిన్స్ తినాలి అలాగే ప్రతిరోజూ ఉదయం పెరుగన్నం తినడం వలన కొన్ని రోజుల్లోనే మే ఆరోగ్యం లో మార్పును గమనించవచ్చు.మంచి ఆరోగ్యాన్ని మే సొంతం చేసుకోవచ్చు.

telugudesk

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago