మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది ఏపీ సర్కార్.. అగ్రవర్ణాలలో ఉండే పేదలకు రిజర్వేషన్లు కల్పించే విధంగా ఆలోచన చేస్తుంది ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం. వీరికి విద్య, ఉద్యోగ రంగాల్లో 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చేవిధంగా నిర్ణయం తీసుకోనుంది ప్రభుత్వం.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉందని సమాచారం.
కాగా, ఇదివరకే 2019లో ఈబీసీలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తు కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేసింది.. ఈబీసీ రిజర్వేషన్ల ద్వారా కమ్మ, కాపు, రెడ్డి, బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు, వెలమ తదితర అగ్రవర్ణ పేదలకు మేలు జరిగే అవకాశం ఉంది..
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…