తెలంగాణ రాష్ట్రంలో జులై 1నుంచి పాఠశాలల పునఃప్రారంభంపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ క్రమంలో అన్ని తరగతుల విద్యార్థులు హాజరు కావాలా? పాఠశాలల్లో భౌతికదూరం అమలు కష్టం’’ అని హైకోర్టు అభిప్రాయపడింది. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ వివరణ ఇస్తూ.. ‘‘మూడ్రోజుల్లో విధివిధానాలు ఖరారు చేస్తాం.
విద్యార్థులు కచ్చితంగా హాజరు కావాల్సిన అవసరం లేదు. ప్రత్యక్ష బోధనతో పాటు ఆన్లైన్ బోధన ఉంటుంది. విద్యా సంస్థలు తల్లిదండ్రుల అనుమతి తీసుకోవాలి’’ అని చెప్పింది. వారంలో పూర్తి వివరాలు సమర్పించాలని విద్యాశాఖను హైకోర్టు ఆదేశించింది.
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…
ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…