మంటపాల్లోనూ సీసీ కెమెరాలు ఉంటాయా? అని అనుకుని ఉండొచ్చు. ఆ మంటపంలో వినాయకుడి విగ్రహం పక్కనే అమర్చిన సీసీ కెమెరాలను మాత్రం ఆ దొంగ పట్టించుకోలేదు. అందుకే ధైర్యంగా హుండీ ఎత్తుకెళ్లాడు. ఈ తతంగం మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. హుండీ కనిపించకపోవడంతో.. నిర్వాహకులు సీసీ కెమెరాలను పరిశీలించగా.. ఈ దొంగ ఉదంతం వెలుగులోకి వచ్చింది.
ఇదంతా కర్ణాటకలోని హుబ్బళ్లిలో వినాయక చవితి సందర్భంగా హుబ్బళ్లి లో పెద్ద సంఖ్యలో మంటపాలను ఏర్పాటు చేశారు. ఆయా మంటపాల్లో హుండీలను ఉంచడం సహజం. ఆ హుండీపై కన్నుపడింది ఓ దొంగకు. వేషం మార్చాడు. భుజానికి ఓ బ్యాగ్ తగిలించుకుని, స్టైల్గా జర్కిన్ వేసుకుని భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే హుబ్బళ్లి దాజీబాన పేటలో ఏర్పాటు చేసిన మంటపానికి వెళ్లాడు. సాయంత్రం ఆరు గంటల సమయంలో మంటపంలోకి ఒంటరిగా ప్రవేశించాడు. తనను ఎవరూ చూడట్లేదు కదా అని చుట్టూ ఒకటికి రెండు సార్లు పరికించి చూశాడు. తనను ఎవరూ గమనించట్లేదని తెలుసుకుని.. జర్కిన్లో హుండిని దాచి పెట్టి ఎత్తుకెళ్లాడు. అంతా సవ్యంగా సాగిందని ఆ దొంగ భావించి ఉండొచ్చు.
తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…
టాలీవుడ్లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…
టాలీవుడ్లో క్లాసిక్గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…
తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…
కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…