Categories: General News

శోభనం అవ్వగానే భార్య కన్నె కాదని తేల్చేసాడు.. అది ఎలాగో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు.

నేడు కంప్యూటర్‌, ఆండ్రాయిడ్‌, 4జీ ల కాలం నడుస్తుంది.అలాంటి ఈ కాలంలో కూడా కొందరు మూడ నమ్మకాలను బాగా పాటిస్తున్నారు అంటే నమ్మండి. ముఖ్యంగా భారతదేశంలోని పల్లెటూర్లలో దారుణమైన మూడనమ్మకాలను పాటించడం జరుగుతుంది. అలాంటి మూడనమ్మకాలకు ఒక యువతి జీవితం బలైంది.ఊరి పెద్దలందరు కూడా ఆమెను తిరుగుబోతంటూ ముద్రవేశారు, ఆమె జీవితంను సర్వ నాశనం చేసేందుకు ప్రయత్నించారు, ఆమె పెళ్లికి ముందే పరాయి పురుషుడితో సెక్స్‌లో పాల్గొందంటూ అదికూడా ఒక మూడ నమ్మకం ద్వారా నిర్థారించి ఆమెకు భర్త నుండి విడాకులు ఇచ్చారు.

ఈ దారుణమైన సంఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే… మహారాష్ట్రలోని ఒక పల్లెటూరులో ఈ సంఘటన జరిగింది. ఆ పల్లెటూరుకు చెందిన కుర్రాడికి పక్క ఊరు అమ్మాయితో ఘణంగా పెళ్లి జరిగింది. వైభవంగా పెళ్లి నిర్వహించి, అమ్మాయి తరపు వారు మంచి కట్నకానుకలు కూడా సమర్పించుకున్నారు. అబ్బాయి కోరిన వస్తువులు ఇచ్చారు. ఇక పెళ్లి అయిన నాల్గవ రోజు మొదటి రాత్రికి ముహూర్తం పెట్టారు. మొదటి మూడు రాత్రులు పూర్తి అయ్యాయి.ఆ కొత్త పెళ్లి కొడుకు మూడు రోజులు తన కోరికను తీర్చుకున్నాడు. మూడు రాత్రులు ముగిసిన తర్వాత ఊరి పెద్ద మనుషుల వద్దకు వెళ్లి తన భార్య చెడిపోయిందని, ఆమె కన్య కాదు అంటూ చెప్పుకొచ్చాడు. ఆశ్చర్యపోయిన పెద్ద మనుషులు అసలేం జరిగిందో చెప్పాలన్నారు. శోభనం జరిగిన మూడు రోజులు కూడా తమ మంచంపై ఒక తెల్లని వస్త్రంను కుటుంబ సభ్యులు ఉంచడం జరిగింది. ఆ తెల్లని వస్త్రంను పెద్ద మనుషుల ముందుకు సదరు వ్యక్తి తీసుకు వెళ్లాడు.

telugudesk

Recent Posts

తమిళనాడు రాజకీయాల్లో సంచలనం.. విజయ్‌కు కోర్టు నోటీసులు..!

తమిళనాడు రాజకీయాల్లో తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, రాజకీయ నేత విజయ్పై ఆస్తుల వివరాల విషయంలో…

11 hours ago

“హేమక్కా సారీ”.. వీడియోతో షాక్ ఇచ్చిన తమన్నా సింహాద్రి!

తెలుగు బుల్లితెరలో గుర్తింపు పొందిన బిగ్‌బాస్ ఫేమ్ తమన్నా సింహాద్రి మరోసారి వార్తల్లో నిలిచారు. గతంలో నటి హేమపై వచ్చిన…

12 hours ago

చిన్న నిర్లక్ష్యమే ప్రాణాంతకం.. వేణు మాధవ్ మరణం వెనుక నిజం ఇదే!

తెలుగు సినిమా ప్రపంచంలో తన ప్రత్యేక హాస్యంతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన నటుడు వేణు మాధవ్ మరణం ఇప్పటికీ అభిమానులను…

12 hours ago

‘తొలిప్రేమ’ డైరెక్టర్ కరుణాకరన్ కమ్‌బ్యాక్.. గణేష్ హీరోగా కొత్త సినిమా..!

తెలుగు సినీ పరిశ్రమలో మరో ఆసక్తికర కాంబినేషన్ తెరపైకి రానుంది. యువ నటుడు బెల్లంకొండ గణేష్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త…

13 hours ago

కేవలం 14 రోజులు ఈ పండు తింటే.. ముఖం మెరుస్తుందట!

వేసవి కాలం వచ్చేసరికి చర్మ సమస్యలు, నీరసం, డీహైడ్రేషన్ వంటి ఇబ్బందులు ఎక్కువవుతాయి. కాలుష్యం, ఒత్తిడి కలిసివచ్చే ఈ రోజుల్లో…

13 hours ago

టీ తర్వాత వెంటనే నీళ్లు తాగుతున్నారా..? ఈ అలవాటు మానండి.. లేకపోతే పళ్ల సమస్యలు తప్పవు!

మన దైనందిన జీవితంలో టీకి ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం లేవగానే ఒక కప్పు వేడి టీ తాగడం చాలా…

13 hours ago