కరోనాతో ప్రముఖ నటి కవిత ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. కొద్దిరోజుల క్రితమే కరోనాతో ఆమె కుమారుడు సంజయ్ మరణించిన విషయం తెలిసిందే.. ఇక ఆమె భర్త కూడా కోవిడ్ -19 తో పోరాడుతూ ఈరోజు తుది శ్వాశ విడిచారు.
వివరాల్లోకి వెళితే.. నటి కవిత భర్త దశరథ రాజు కొద్దిరోజులు ఇంటిలోనే హోమ్ క్వారెంటైన్లో ఉన్నారు. అయితే అతని ఆరోగ్యం క్షీణించడంతో ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఈరోజు అయన కన్నుమూసారు. చాలా రోజులుగా కరోనాతో పోరాడుతున్న అయన ఈరోజు కన్నుమూసినట్టు సమాచారం. సరిగ్గా 15 రోజుల క్రితం జూన్ 15న కవిత కుమారుడు కోవిడ్ -19 కారణంగా ప్రాణాలను కోల్పోయాడు.
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’ విడుదలకు సిద్ధమైంది. గత…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా బ్యూటీ రంగంలో అత్యంత ఎక్కువగా వినిపిస్తున్న పదాల్లో "కొరియన్ స్కిన్కేర్" ఒకటి. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికలపై…
తమిళ సినీ పరిశ్రమలో నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాఘవ లారెన్స్ ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నట్లు ప్రకటించడం…
హైదరాబాద్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మరోసారి పెరగడంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. గత కొద్ది రోజులుగా తగ్గుదల దిశగా…
కాకినాడ జిల్లాలోని తుని మండలం సీహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కేసు రోజురోజుకూ మరింత ఉత్కంఠ రేపుతోంది.…