కరోనాతో ప్రముఖ నటి కవిత ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. కొద్దిరోజుల క్రితమే కరోనాతో ఆమె కుమారుడు సంజయ్ మరణించిన విషయం తెలిసిందే.. ఇక ఆమె భర్త కూడా కోవిడ్ -19 తో పోరాడుతూ ఈరోజు తుది శ్వాశ విడిచారు.
వివరాల్లోకి వెళితే.. నటి కవిత భర్త దశరథ రాజు కొద్దిరోజులు ఇంటిలోనే హోమ్ క్వారెంటైన్లో ఉన్నారు. అయితే అతని ఆరోగ్యం క్షీణించడంతో ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఈరోజు అయన కన్నుమూసారు. చాలా రోజులుగా కరోనాతో పోరాడుతున్న అయన ఈరోజు కన్నుమూసినట్టు సమాచారం. సరిగ్గా 15 రోజుల క్రితం జూన్ 15న కవిత కుమారుడు కోవిడ్ -19 కారణంగా ప్రాణాలను కోల్పోయాడు.
ఇటీవల కాలంలో జుట్టు రాలిపోవడం చాలా మందికి పెద్ద సమస్యగా మారింది. వాతావరణ మార్పులు, ఒత్తిడి, పోషకాహారం లోపం వంటి…
ఆంధ్రప్రదేశ్లోని ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటైన అపరాజితా దేవి ఆలయం ఇటీవల భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. విజయవాడలో ఉన్న ఈ ఆలయం…
భక్తి సంగీతానికి పునాది వేసిన మహానుభావులలో పురందరదాసు పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. కర్ణాటక సంగీతానికి “పితామహుడు”గా గుర్తింపు పొందిన ఆయన,…
మన వంటింట్లో సులభంగా దొరికే ధనియాలు కేవలం వంట రుచిని పెంచడానికే కాదు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర…
హిందూ సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం కలిగిన సీతా నవమి పండుగను దేశవ్యాప్తంగా భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజు సీతాదేవి…
వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. ఈ సమయంలో కేవలం చల్లని పానీయాలు తాగడం సరిపోదు.…