దేశంలో కొన్ని ప్రాంతాలలో పిడుగు పాటు కారణం గా ప్రాణనష్టం సంభవిచింది. గత 24 గంటల్లో 24 మంది మృతిచెందగా, 12 మంది గాయపడ్డారు. పశ్చిమ బెంగాల్లోని నందిగ్రామ్, ఈస్ బర్ద్వాన్ జిల్లాల్లో ఏర్పాడిన పిడుగు ప్రమాదంలో మహిళ సహా నలుగురు మరణించగా మరో ఏడుగురు గాయపడ్డారు.
బీహార్లోని బంకా ప్రాంతంలో పడిన పిడుగుపాటు కారణంగా ఏడుగురు మరణించారు. జార్ఖండ్లోని పలాము జిల్లాలో పిడుగు ప్రమాదంలో ఎనిమిది మంది చనిపోయారు. మరణించిన వారిలో ఇద్దరు చిన్నారులు, ఓ రైతు ఉన్నారు. ఇక ఒడిశా రాష్ట్రంలోని మయూర్భంజ్, భద్రక్, బాలాసోర్ జిల్లాల్లో పిడుగుపాటుతో ఐదుగురు తనువు చాలించారు.
ప్రపంచంలో కాఫీ ప్రియులు ఎన్నో రకాల కాఫీలను ఆస్వాదిస్తుంటారు. సాధారణ కాఫీ నుంచి ప్రత్యేక రకాల కాఫీల వరకు మార్కెట్లో…
పనసపండు అంటే చాలామందికి ఎంతో ఇష్టం. తియ్యటి రుచి, ప్రత్యేకమైన సువాసన, పోషకాలతో నిండిన ఈ పండు వేసవి కాలంలో…
జ్వరం వచ్చినప్పుడు ఆహారం విషయంలో అనేక సందేహాలు, అపోహలు ప్రజల్లో కనిపిస్తుంటాయి. ముఖ్యంగా మాంసాహార ఆహారం తీసుకోవచ్చా లేదా అనే…
అమెరికాలో స్థిరపడాలని, అక్కడే భవిష్యత్తును నిర్మించుకోవాలని కలలు కంటున్న లక్షలాది మంది భారతీయులకు కొత్త ఆందోళన మొదలైంది. ఇప్పటికే వీసా…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక శుభవార్త అందించింది. ఉద్యోగ సంఘాలు చాలా కాలంగా కోరుతున్న అంశంపై సానుకూల…
జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడికి అత్యంత కీలకమైన స్థానం ఉంది. మనస్సు, ఆలోచనలు, భావోద్వేగాలు, కుటుంబ జీవితం, ఆర్థిక స్థితి వంటి…