ఏపీ రాజధానిగా అమరావతినే ఉంచాలంటూ సాగుతున్న ఉద్యమం 600 రోజులు పూర్తి చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతే అంటూ ముక్తకంఠంతో నినదిస్తూ నిరంతరంగా ఉద్యమం నడుస్తోంది. 600 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ర్యాలీ నిర్వహించాలని రైతులు భావిస్తున్నారు. అయితే ఈ ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు వలయంలో రాజధాని గ్రామాలను నిర్భందించారు.
రాజధాని గ్రామైన తుళ్లూరు చుట్టుపక్కల భారీగా పోలీసులు మోహరించారు. దీక్ష శిబిరం నుంచి రైతులు, మహిళలు బయటకు రాకుండా ఆంక్షలు విధించారు. తుళ్లూరు- అమరావతి మార్గంలో భారీగా బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. బయట వాళ్ళకు గ్రామాల్లోకి అనుమతి లేదని పోలీసులు తెలిపారు. దీంతో అమరావతి ప్రాంతంలో టెన్షన్ వాతావరణం నెలకొంది.
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…
ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…