ఏపీ రాజధానిగా అమరావతినే ఉంచాలంటూ సాగుతున్న ఉద్యమం 600 రోజులు పూర్తి చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతే అంటూ ముక్తకంఠంతో నినదిస్తూ నిరంతరంగా ఉద్యమం నడుస్తోంది. 600 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ర్యాలీ నిర్వహించాలని రైతులు భావిస్తున్నారు. అయితే ఈ ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు వలయంలో రాజధాని గ్రామాలను నిర్భందించారు.
రాజధాని గ్రామైన తుళ్లూరు చుట్టుపక్కల భారీగా పోలీసులు మోహరించారు. దీక్ష శిబిరం నుంచి రైతులు, మహిళలు బయటకు రాకుండా ఆంక్షలు విధించారు. తుళ్లూరు- అమరావతి మార్గంలో భారీగా బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. బయట వాళ్ళకు గ్రామాల్లోకి అనుమతి లేదని పోలీసులు తెలిపారు. దీంతో అమరావతి ప్రాంతంలో టెన్షన్ వాతావరణం నెలకొంది.
తమిళనాడు రాజకీయాలు మరోసారి తీవ్ర వేడిని సంతరించుకున్నాయి. అధికార పక్షం, ప్రతిపక్షం మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు రోజురోజుకూ ముదురుతున్న…
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం, వాటి పరస్పర దృష్టులు మనిషి జీవితంపై ప్రభావం చూపుతాయని విశ్వసిస్తారు. గ్రహాల ప్రత్యేక కలయికల…
బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి భారీ ఊరట లభించింది. గత కొన్ని వారాలుగా క్రమంగా తగ్గుతూ వస్తున్న పసిడి…
భారతీయుల ఆహారపు అలవాట్లలో పెరుగుకు ప్రత్యేక స్థానం ఉంది. భోజనం చివరలో ఒక గిన్నె పెరుగు తింటే కడుపుకు హాయిగా…
ప్రపంచవ్యాప్తంగా బంగారానికి ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంపదకు, శుభానికి, భద్రమైన పెట్టుబడికి ప్రతీకగా భావించే…
దక్షిణ భారత సినీ పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన నటీమణుల్లో సమంత ఒకరు. తన నటన, కష్టపడి పనిచేసే తత్వం,…