A young man jumped into the Jurala project, fearing a car crash, and went missing.
గద్వాల్: జూరాల ప్రాజెక్టుపై జరిగిన ఒక రోడ్డు ప్రమాదం విషాదానికి దారితీసింది. కారు ఢీకొడుతుందేమో అనే భయంతో ప్రాజెక్టులోకి దూకిన ఒక యువకుడు గల్లంతయ్యాడు. ఈ ఘటన గద్వాల్ జిల్లా శాంతినగర్ మండలం బూడిదపాడు గ్రామానికి చెందిన మహేష్గా గుర్తించారు.
జూరాల ప్రాజెక్టుపై కారు డ్రైవర్ సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడంతో ఈ ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి బైక్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ మీద ఉన్న మరో వ్యక్తి జానకిరాములుకి గాయాలయ్యాయి. అయితే, కారు ఢీకొడుతుందేమో అనే భయంతో మహేష్ జూరాల ప్రాజెక్టులోకి దూకడంతో గల్లంతయ్యాడు. ప్రస్తుతం 48వ గేట్ వద్ద గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మహేష్ ఆచూకీ కోసం పోలీసులు, సహాయక బృందాలు గాలిస్తున్నాయి. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది.
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…
సినీ పరిశ్రమలో కనిపించే మెరుపులు, గ్లామర్ వెనుక ఎన్నో సంవత్సరాల కష్టం దాగి ఉంటుందని ప్రముఖ నటి Mrunal Thakur…
భారత్–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో మరోసారి సంచలన చర్చకు తెరలేచింది. ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో భారత్ పాకిస్తాన్లోని కీలక అణు…