A young man jumped into the Jurala project, fearing a car crash, and went missing.
గద్వాల్: జూరాల ప్రాజెక్టుపై జరిగిన ఒక రోడ్డు ప్రమాదం విషాదానికి దారితీసింది. కారు ఢీకొడుతుందేమో అనే భయంతో ప్రాజెక్టులోకి దూకిన ఒక యువకుడు గల్లంతయ్యాడు. ఈ ఘటన గద్వాల్ జిల్లా శాంతినగర్ మండలం బూడిదపాడు గ్రామానికి చెందిన మహేష్గా గుర్తించారు.
జూరాల ప్రాజెక్టుపై కారు డ్రైవర్ సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడంతో ఈ ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి బైక్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ మీద ఉన్న మరో వ్యక్తి జానకిరాములుకి గాయాలయ్యాయి. అయితే, కారు ఢీకొడుతుందేమో అనే భయంతో మహేష్ జూరాల ప్రాజెక్టులోకి దూకడంతో గల్లంతయ్యాడు. ప్రస్తుతం 48వ గేట్ వద్ద గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మహేష్ ఆచూకీ కోసం పోలీసులు, సహాయక బృందాలు గాలిస్తున్నాయి. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…