Political News

ABV: జగన్ నోరు అదుపులో పెట్టుకో… నేనేంటో నీకు పూర్తిగా తెలుసు: ఏబీ వెంకటేశ్వరరావు!

ABV: ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పై విశ్రాంత ఐఏఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ఇటీవల జగన్ నిర్వహించిన ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీరు గురించి విమర్శలు వర్షం కురిపించారు. సీఎం చంద్రబాబు కక్షపూరితంగా వ్యవహరిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులను అరెస్టు చేసేలా పోలీస్ శాఖను ప్రయోగిస్తున్నారన్నారు.

అరెస్టులపై సీఎం చంద్రబాబుకు సలహాలు ఇచ్చేందుకు ముగ్గురు రిటైర్డ్ ఐపీఎస్ అధికారులు, నియమించారని ఈ సందర్భంగా జగన్ తెలిపారు. ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా ఈయన రిటైర్డ్ ఐఏఎస్ అధికారులైన ఏబీ వెంకటేశ్వరరావు, ఆర్పీ ఠాకూర్, యోగానంద్ పేర్లను ఉచ్చరించి ఏక వచనంతో జగన్ సంభోదించారు.

ఈ ముగ్గురు అధికారులు రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నేతల చిట్టాను ఇంటెలిజెన్స్ విభాగం ద్వారా తెప్పించుకుని పక్కా ప్రణాళికతో అరెస్టుల పర్వం సాగిస్తున్నట్లు ఆరోపించారు. ఈ ఆరోపణలపై ఏబీ వెంకటేశ్వరరావు స్పందించి సోషల్ మీడియా వేదికగా జగన్ కి వార్నింగ్ ఇచ్చారు. మిస్టర్ జగన్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకో.. ముందు మీ మాట మీ భాష సరి చేసుకో. ఒకసారి ప్రజలలో విశ్వాసం కోల్పోయిన మాట జారిన వెనక్కి తిరిగి తీసుకురాలేము.

ABV: సంస్కారం లేకుండా..

నీలాగా సంస్కారం లేకుండా నేను మాట్లాడలేను నేనేంటి అనేది గత ఐదు సంవత్సరాల కాలంలో నువ్వు చూసావు. బి కేర్ఫుల్ అంటూ ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు ట్వీట్ చేశారు. మీరూ నన్ను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలలో ఏమాత్రం నిజం లేదని అది పూర్తిగా అబద్ధం అంటూ ఈయన క్లారిటీ ఇచ్చారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

వేడి బైక్ సీటు.. పురుషుల ఫెర్టిలిటీకి ముప్పా? రోజూ బైక్ వాడేవారికి ముఖ్య సూచనలు.. జాగ్రత్తలు తప్పనిసరి

వేసవి కాలంలో బయట నిలిపిన బైక్‌పై కూర్చుంటే సీటు వేడి ఎక్కువగా ఉండటం సాధారణమే. కానీ ఈ వేడి కేవలం…

4 hours ago

డ్రై ఫిష్ తింటే ఎముకలు బలంగా మారుతాయా? ఆశ్చర్యపరిచే లాభాలు!

ఎండబెట్టిన చేపలు, అంటే డ్రై ఫిష్, సాధారణంగా రుచికరమైన వంటకంగా మాత్రమే భావిస్తారు. కానీ పోషకాహార నిపుణుల ప్రకారం ఇవి…

4 hours ago

మురాది ఆంజనేయస్వామి ఆలయంలో భారీ హుండీ ఆదాయం.. భక్తుల విశ్వాసం మరోసారి రుజువు!

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ప్రసిద్ధి చెందిన మురాది ఆంజనేయస్వామి ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం తాజాగా నిర్వహించారు. ఈ సందర్భంగా…

4 hours ago

శ్రీకాకుళం టూర్‌లో ఉపరాష్ట్రపతి.. అరసవల్లి, శ్రీకూర్మం ఆలయాల్లో ప్రత్యేక పూజలు!

భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధనఖడ్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ దేవాలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా…

4 hours ago

జై వాసవి నినాదాలతో మారుమోగిన సిద్దిపేట.. అంగరంగ వైభవంగా రథయాత్ర!

తెలంగాణలోని సిద్దిపేట పట్టణం ఆదివారం రాత్రి భక్తి వాతావరణంలో తేలియాడింది. శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారు రథోత్సవం ఘనంగా నిర్వహించబడగా,…

4 hours ago

మోహిని ఏకాదశి వ్రతం చేస్తే ఏమవుతుంది? పురాణాల్లో ఆసక్తికర విశేషాలు!

వైశాఖ మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే మోహిని ఏకాదశి హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన వ్రతాలలో ఒకటిగా భావించబడుతుంది. ఈ…

4 hours ago