Acharya intresting issue : ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా ఆచార్య సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది. ఇక ఈ సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించారు. వీరిద్దరూ కలిసి మల్టీ స్టార్రర్ లో నటించడం ఇదే తొలిసారి. ఈ సినిమాలో చిరు సరసన కాజల్, రం చరణ్ కు జోడిగా పూజ హెగ్డే నటించింది. ఈ సినిమాలో రామ్ చరణ్ సిద్ధ అనే నక్సలైట్ గా నటిస్తున్నాడు. ఈ సినిమాను కొరటాల శివ దర్శకత్వం వహించారు, మణి శర్మ సంగీతం అందించగా సోనూ సూద్ విలన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా కరోనా లాక్ డౌన్ వల్ల వాయిదా పాడి చివరకు ఇపుడు విడుదలవుతోంది. సినిమాకు సంబంధించిన ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు రామ్ చరణ్, చిరంజీవి.
చిరు, మహేష్ కాంబినేషన్ మిస్ అయ్యామా….
ఇక ఈ సినిమా గురించి ఒక ఆసక్తికర విషయాన్నీ ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూ ల్లో చెప్పారు రామ్ చరణ్. కొరటాల ఈ సినిమా చిరంజీవి, రామ్ చరణ్ మల్టీ స్టార్రర్ గానే కథ రాసుకున్నారంట. అయితే రామ్ చరణ్ అప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమా లో నటిస్తుండడంతో ఈ సినిమాలో షూటింగ్ కి రాజమౌళి అనుమతి ఇస్తాడో లేదో అనే టెన్షన్ పడ్డారట రాజమౌళి తన సినిమాలో నటించే హీరోలు వేరే సినిమాలు చేయడానికి ఒప్పుకోరు వాల్ల లుక్ మారిపోతుందని లేక తెలిసిపోతుందని ఆయన జాగ్రత్తపడుతారట.
ఈ విషయంలో కొరటాల చరణ్ ఇద్దరు బాగా టెన్షన్ పడటంతో చిరంజీవి గారే స్వయంగా రాజమౌళి గారిని అడిగారట. చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటిస్తే చూడాలనేది సురేఖ గారి కోరిక. అందుకోసమే ఈ సినిమా లో చరణ్ చేయాలని పట్టుబాట్టారట ఇక రాజమౌళితో ఇదే విషయాన్నీ చెప్పి ఒప్పించారాట చిరంజీవి. ఇక ఒక వేళ రాజమౌళి ఒప్పుకోక పోతే పరిస్థితి ఏంటని కొరటాల ఆలోచించారట ఇదే విషయాన్నీ మహేష్ బాబు గారితో చెప్పి టెన్షన్ పడ్డారట అయితే మహేష్ ఒకవేళ అలా జరిగితే నేను సినిమాలో చేస్తాను టెన్షన్ పడొద్దు అని భరోసా ఇచ్చారట. అప్పట్లో మహేష్, చిరు కాంబినేషన్ లో కొరటాల సినిమా అంటూ పుకార్లు ఇందుకే వచ్చినట్టున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…