స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు టిడిపి నేత అచ్చెన్నాయుడు. ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా స్వాతంత్రం సిద్ధించిందని ఆయన స్పష్టం చేశారు. ఏపీలో అంబేద్కర్ రాజ్యాంగం పక్కనపెట్టి.. సీఎం జగన్ రాజా రెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారని ఆరోపించారు.
సీఎం జగన్ ..ప్రతి ఒక్కరి పై కేసులు పెట్టి వేధిస్తున్నారని అచ్చం నాయుడు ధ్వజమెత్తారు. జగన్ పాలన కంటే బ్రిటిష్ పాలన బాగుండేదని.. ఏపీ ప్రజలు అనుకుంటున్నారని తెలిపారు. టిడిపి కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…