రూపాయి ,కిరాతకుడు,రాజధాని, సౌర్య చక్ర, దొంగల బండి, బంగారు బుల్లోడు, రంగవల్లి తదితర సినిమాల్లో ఆయన నటించారు.కిరాతకుడు సినిమాకు హీరోగానే కాకుండా నిర్మాత కూడా వ్యవహారించారు. రూపాయి సినిమాకు కూడా సహ నిర్మాతగా ఉన్నారు. చిత్ర పరిశ్రమ నుంచి విరామం తీసుకుని తన స్వంత గ్రామమైన రాజుల పాలెంలోనే స్థిర నివాసం ఏర్పాచుకున్నారు. ఆ గ్రామానికి సర్పంచ్ గా కూడా పని చేశారు.
గత రెండేళ్ళుగా కరోనా,ఇతర అనారోగ్య కారణాలతో చాలా మంది ప్రముఖులు తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు.తాజాగా మరో నటున్ని చిత్ర పరిశ్రమ కోల్పోయింది. బొమ్మిరెడ్డి రాఘవ ప్రసాద్ మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు.
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు Raja Ravindra మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి…
వంట గ్యాస్ సరఫరా సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ సమయానికి అందక వినియోగదారులు ఇబ్బందులు…
తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా వినోదాత్మక చిత్రం ‘పాపం ప్రతాప్’ విభిన్నమైన కథతో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా, ఆశించిన…
తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన ప్రయాణం చేసిన నటుల్లో జేడీ చక్రవర్తి ఒకరు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, సంగీతంపై…
లోక్సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ధార్మిక అంశం చర్చకు దారితీసింది. జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఇటీవల శ్రీరాముడిపై చేసిన…