Actor Krishna: నటుడు నరేష్ పవిత్ర లోకేష్ వ్యవహారం గత కొద్ది రోజుల నుంచి మీడియా వార్తల్లో ఫ్రంట్ లైన్ లో ఉంటుంది. నరేష్ విజయనిర్మల వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.ఈ క్రమంలోనే నటుడిగా కమెడియన్ గా ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా పలు సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నరేష్ వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో విడుదుడుకులు ఎదుర్కొంటున్నారు.
ఇప్పటికే నరేష్ మూడు పెళ్లిళ్లు చేసుకుని ముగ్గురికి విడాకులు ఇచ్చారు. ఈ క్రమంలోనే నటి పవిత్ర లోకేష్ తో ఈయన రిలేషన్ లో ఉన్నారని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నామని ప్రకటించారు. ఇక ఈ వ్యాఖ్యలపై నటి పవిత్ర లోకేష్ స్పందిస్తూ మేము రిలేషన్ లో ఉన్న విషయం కృష్ణ గారి ఫ్యామిలీకి కూడా తెలుసు. ఆ ఫ్యామిలీ సపోర్ట్ మాకుంది అంటూ కామెంట్స్ చేశారు.
ఈ విధంగా వీరి వ్యవహారం రోజు రోజుకు వైరల్ కావడంతో సీన్లోకి నరేష్ మూడవ భార్య రమ్య ఎంట్రీ ఇచ్చారు. ఇక రమ్య ఎంట్రీ ఇవ్వడంతో వీరి వివాదం తారస్థాయికి చేరింది. రమ్య ఏకంగా నరేష్ పవిత్ర పై చెప్పుతో దాడికి కూడా ప్రయత్నం చేశారు. ఈ విధంగా వీరి మధ్య గొడవల కారణంగా కృష్ణ ఫ్యామిలీ కూడా ప్రస్తావనలోకి వచ్చింది. దీంతో కృష్ణ సీరియస్ అయినట్లు తెలుస్తోంది.
నరేష్ పవిత్ర వ్యవహారం వల్ల కృష్ణ గారి పేరుతో పాటు ఆయన కుటుంబం గురించి కూడా వార్తల్లో రావడంతో కృష్ణ కుటుంబ పరువు పోతుందని భావించి నరేష్ ను మందలించడమే కాకుండా ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఈ వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ నరేష్ పై కృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారనేది మాత్రం నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…