బుల్లితెరపై ప్రసారమవుతున్న ఢీఈ కార్యక్రమానికి ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అయితే ఈ షోలో న్యాయనిర్ణేతలుగా పూర్ణ, ప్రియమణి వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే వీరి జడ్జిమెంట్ పలు వివాదాలకు కారణమవుతోంది. సాధారణంగా కంటెస్టెంట్ లకు జడ్జిలకు ఎంతో వ్యత్యాసం ఉంటుంది.వారు డాన్స్ బాగా చేస్తే వారు ఫర్ఫార్మెన్స్ కు తగ్గట్టుగా మార్కులు ఇవ్వడం జడ్జిగా వ్యవహరిస్తున్న వారి పని. కానీ డీ షోలో మాత్రం కంటెస్టెంట్ లకు హగ్గులు,ముద్దులు ఇవ్వడం పరిపాటిగా వస్తోంది.
అదేవిధంగా యాంకర్ ప్రదీప్, ఆదితో కూడా రొమాంటిక్ సన్నివేశాలు చేయించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి గతంలో ఢీ అంటే కేవలం రష్మి, సుధీర్ మధ్య మాత్రమే రొమాంటిక్ సన్నివేశాలు ఉండేవి. ప్రస్తుతం ఈ రొమాంటిక్ సన్నివేశాలను పూర్ణ ప్రియమణి ఇద్దరు యాంకర్ తో కూడా రొమాన్స్ చేస్తున్నారు.ఇదిలా ఉండగా తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదలయింది.
ఈ ప్రమోషన్ లో భాగంగా ఓ డాన్సర్ చేసిన డాన్స్ కి ఫిదా అయిన పూర్ణ ఏకంగా తన బుగ్గపై కొరకడంతో ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది. ఈ ప్రోమోలో భాగంగా ఓ డాన్సర్ బేబీ గెటప్ లో వస్తూ ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు పాడిన” మాటేరాని చిన్నదాని.. కళ్ళు పలికే ఊసులు”.. అనే సూపర్ హిట్ పాటకు ఎంతో అద్భుతమైన ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ డాన్స్ చేశారు.
ఈ విధంగా డాన్సర్ చేసిన డాన్స్ కి ఫిదా అయిన పూర్ణ తన సీట్ నుంచి వెళ్లి ఏకంగా ఆ డాన్సర్ బుగ్గపై గట్టిగా కొరకడంతో ఈ విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఈ వీడియో చూసిన పలువురు నెటిజన్లు వీరి వ్యవహారం హగ్గుల నుంచి కిస్ లు వరకు వెళ్లి ప్రస్తుతం బుగ్గ కొరకడం వరకు వెళ్ళారంట తమదైన శైలిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు Raja Ravindra మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి…
వంట గ్యాస్ సరఫరా సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ సమయానికి అందక వినియోగదారులు ఇబ్బందులు…
తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా వినోదాత్మక చిత్రం ‘పాపం ప్రతాప్’ విభిన్నమైన కథతో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా, ఆశించిన…
తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన ప్రయాణం చేసిన నటుల్లో జేడీ చక్రవర్తి ఒకరు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, సంగీతంపై…
లోక్సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ధార్మిక అంశం చర్చకు దారితీసింది. జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఇటీవల శ్రీరాముడిపై చేసిన…