Actress Trisha:కోలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరో ఎవరు అనే విషయం గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. తెలుగు ప్రొడ్యూసర్ దిల్ రాజు కోలీవుడ్ చిత్ర పరిశ్రమలు విజయ్ నెంబర్ వన్ హీరో అంటూ చేసిన వ్యాఖ్యలు తమిళనాడు ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపాయి. విజయ్ నెంబర్ వన్ హీరో అనడంతో అజిత్ ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
ఈ క్రమంలోనే దక్షిణాది సిని ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి త్రిష తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈమె నటించిన చిత్రం రాంగి.ఈ సినిమా డిసెంబర్ 31వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నెంబర్ వన్ హీరో ఎవరు అనే ప్రశ్న ఎదురవడంతో ఈమె ఆసక్తికరమైన సమాధానం చెప్పారు.
హీరో విజయ్ అజిత్ ఇద్దరూ కూడా ఎంతో ఫాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోలు.వీరిద్దరిలో నెంబర్ వన్ హీరో ఎవరు అంటే చెప్పడం చాలా కష్టమని వీరిద్దరూ కూడా ఒకే రేంజ్ క్రేజ్ ఉన్న హీరోలని ఈమె సమాధానం చెప్పారు. వ్యక్తిగతంగా తనకు నెంబర్ గేమ్స్ పై ఏమాత్రం నమ్మకం లేదని తెలిపారు.
మనం నటించిన చివరి సినిమా విజయం అందుకుంటే మనమే నెంబర్ వన్ అని లేదంటే ఆ స్థానంలోకి మరొకరు వస్తారని తెలిపారు.తాను ఇండస్ట్రీలోకి రాకముందు నుంచి అజిత్ విజయ్ ఇద్దరు కూడా ఎంతో మంచి స్టార్డం ఉన్న హీరోలుగా పేరుపొందారు. ఇలా ఈ ఇద్దరు హీరోలలో నెంబర్ వన్ ఎవరో చెప్పడం కష్టమని ఈ సందర్భంగా దిల్ రాజు చేసిన వ్యాఖ్యలపై త్రిష షాకింగ్ కామెంట్స్ చేశారు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…